కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలిగా కొనసాగనున్న సోనియా గాంధీ
- August 24, 2020
న్యూ ఢిల్లీ:కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలిగా సోనియా గాంధీ కొనసాగనున్నారు. ఈ మేరకు సీడబ్ల్యూసీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. కాగా పార్టీ సారథ్య బాధ్యతలపై సీడబ్ల్యూసీ భేటీలో సుధీర్ఘ సమయం చర్చలు సాగాయి. పార్టీ సీనియర్లు రాసిన లేఖపైనా చర్చ జరిగింది. కొత్త అధ్యక్షుడిని ఎన్నుకునే వరకూ సోనియానే కొనసాగాలని కోరిన సీనియర్లు. మన్మోహన్ సింగ్, ఆంటోనీలు సోనియావైపే మొగ్గు చూపుతున్నారు.
కాగా కొద్దిసేపటి క్రితమే కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్ష పదవికి సోనియా గాంధీ రాజీనామా చేశారు. వర్కింగ్ కమిటీ సమావేశంలో ఈ విషయాన్ని ప్రస్తావించారు. మరో అధ్యక్షుడ్ని ఎన్నుకోవాలని సభ్యులకు ఆమె సూచించారు. పార్టీలో సమర్ధవంతమైన నాయకత్వం గురించి 20 మంది పార్టీ సీనియర్ నేతలు లేఖ రాయడంపై సోనియా అసంతృప్తికి లోనయినట్లు సమాచారం. కాగా మాజీ ప్రధాని మన్మోహన్, మరో సీనియర్ నేత ఏకే ఆంటోనిలు.. సోనియానే అధ్యక్షురాలిగా కొనసాగాలని కోరుతున్నారు.
తాజా వార్తలు
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!







