ఒమన్ లో కొత్తగా 740 కరోనా కేసులు..వైరస్ తో 28 మంది మృతి
- August 24, 2020
మస్కట్:ఒమన్ లో కొత్తగా మరో 740 మంది కరోనా బారిన పడినట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. వైరస్ కారణంగా 28 మంది చనిపోయినట్లు తెలిపింది. కొత్తగా నమోదైన కేసులతో దేశవ్యాప్తంగా ఇప్పటివరకు కరోనా బాధితుల సంఖ్య 84,509కి పెరిగింది. అలాగే మృతుల సంఖ్య 637కి పెరిగింది. కరోనా వైరస్ వ్యాప్తి ఇంకా అదుపులోకి రాకపోవటంతో ప్రజలు అందరూ అప్రమత్తంగా ఉండాలని ఆరోగ్య శాఖ సూచించింది. సూప్రీం కమిటీ సూచనల మేరకు అందరూ తప్పనిసరిగా భౌతిక దూరం పాటించటంతో పాటు..ఫేస్ మాస్కులు ధరించాలని హెచ్చరించింది. అవసరమైతే తప్ప ఎవరూ బయటికి వెళ్లకూడదని తెలిపింది.
తాజా వార్తలు
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!
- యూఏఈ ఎతిహాద్ ఫ్లైట్స్ చెక్-ఇన్ ఆలస్యం..!!
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!