డేటా ఛార్జీల వసూలును ట్రాయ్‌ వ్యతిరేకించింది

- February 08, 2016 , by Maagulf
డేటా ఛార్జీల వసూలును ట్రాయ్‌ వ్యతిరేకించింది

 కంటెంట్‌ ఆధారంగా డేటా ఛార్జీల వసూలును టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్‌ ఇండియా(ట్రాయ్‌) వ్యతిరేకించింది. ఛార్జీల్లో వ్యత్యాసాలుంటే సర్వీస్‌ ప్రొవైడర్లపై రోజుకు రూ.50వేలు జరిమానా విధిస్తామని హెచ్చరించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com