59 ఏళ్ళ పైబడిన వలసదారులకు ఏడాది రెన్యువల్ మాత్రమే
- August 26, 2020
60 ఏళ్ళు పైబడి, యూనివర్సిటీ డిగ్రీ లేని వలసదారులు, కువైట్లో పనిచేయడానికి ఏడాది మాత్రమే రెన్యువల్కి అవకాశం వుంటుంది. గతంలో, 60 ఏళ్ళు పైబడిన వలసదారులకు యూనివర్సిటీ డిగ్రీ లేకపోతే రెన్యువల్కి అవకాశం లేదు. కాగా, తాజా డెసిషన్ 2021 జనవరి 1 నుంచి అమల్లోకి వస్తుంది. ఆ తేదీ లోగా వర్క్ పర్మిట్ గడువు తీరే వలసదారులకు కేవలం ఏడాదికి మాత్రమే రెన్యువల్ చేసుకునే అవకాశం వుంటుంది. దాంతో తదుపరి ఏడాది వారంతా దేశం విడిచి వెళ్ళక తప్పదు.
తాజా వార్తలు
- ఖతార్ విధానాలలో శాంతి, భద్రత అంతర్భాగాలు..!!
- అమెరికాతో ప్రాంతీయ పరిస్థితిపై చర్చించిన సౌదీ రక్షణ మంత్రి..!!
- యూఏఈలో త్వరలో డ్రోన్ ఫుడ్ ఆర్డర్ల డెలివరీ..!!
- ఎయిర్పోర్ట్ కొత్త టెర్మినల్ను పరిశీలించిన పీఎం..!!
- నిరుద్యోగ అప్పీళ్ల కోసం ఆన్లైన్ వ్యవస్థ..!!
- ఒమన్లో హాకీ5స్ కార్నివాల్..500 మంది ఆటగాళ్లు, 47 జట్లు..!!
- విదేశీ నిపుణులు మాకు అవసరం..ట్రంప్ యూటర్న్
- పెట్టుబడుల సదస్సుకు సన్నాహాలు పూర్తి.. విశాఖకు సీఎం రాక
- తెలుగు రాష్ట్రాల్లో భారీగా తగ్గిన ఉష్ణోగ్రతలు
- ఫోటోలు తీస్తుండగా భవనం పై నుంచి పడి భారతీయ యువకుడు మృతి..!!







