దుబాయ్ నుంచి అక్రమంగా బంగారం రవాణా..రూ.7.45లక్షల విలువైన గోల్డ్ సీజ్
- August 27, 2020
దుబాయ్:దుబాయ్ నుంచి కేరళాకు అక్రమంగా బంగారం తీసుకొచ్చిన ఓ వ్యక్తిని కోజికోడ్ విమానాశ్రయంలో పట్టుకున్నారు. విమానాశ్రాయ నిఘా విభాగానికి చెందిన అధికారులు దుబాయ్ ఫ్లైట్ నుంచి దిగిన ప్రయాణికుడి దగ్గర్నుంచి 146 గ్రాములు 24 క్యారెట్ బంగారాన్ని సీజ్ చేశారు. దీని విలువ రూ.7.45 లక్షలు ఉంటుందని ఎఐయూ అధికారులు వెల్లడించారు. అలాగే అతని నుంచి 32 వేల రూపాయల విలువైన 8,000 వేల సిగరేట్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. దీనికి సంబంధించి విచారణ కొనసాగుతోందని అధికారులు అన్నారు.
తాజా వార్తలు
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!
- యూఏఈ ఎతిహాద్ ఫ్లైట్స్ చెక్-ఇన్ ఆలస్యం..!!
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!