ఒమన్‌లో కొత్తగా 187 కరోనా పాజిటివ్‌ కేసులు

- August 27, 2020 , by Maagulf
ఒమన్‌లో కొత్తగా 187 కరోనా పాజిటివ్‌ కేసులు

మస్కట్‌: మినిస్ట్రీ ఆఫ్‌ హెల్త్‌ వెల్లడించిన వివరాల ప్రకారం కొత్తగా 187 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. నలుగురు ప్రాణాలు కోల్పోయారు. దేశంలో మొత్తం నమోదైన కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 85005 కాగా, 79608 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మొత్తంగా 650 మంది ప్రాణాలు కోల్పోయారు కరోనా కారణంగా. గడచిన 24 గంటల్లో 199 మంది కోలుకున్నారు. ప్రతి ఒక్కరూ సోషల్‌ డిస్టెన్సింగ్‌ పాటించాలనీ, మాస్క్‌లు ధరించాలని మినిస్ట్రీ సూచించింది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com