రస్ అల్ ఖైమాలో 50 శాతం ట్రాఫిక్ జరీమానా డిస్కౌంట్
- August 27, 2020
యూఏఈ: ట్రాఫిక్ జరీమానాలపై 50 శాతం డిస్కౌంట్ని రస్ అల్ ఖైమా పోలీస్ ప్రకటించింది. సెప్టెంబర్ 1 నుంచి అక్టోబర్ 1 వరకు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. ప్రమాదకరమైన రీతిలో వాహనాల్ని నడిపిన కేసుల్లో జరీమానాలకు ఈ డిస్కౌంట్ నుంచి మినహాయింపు వుంటుంది. వాటికి జరీమానా డిస్కౌంట్ వర్తించదు. ట్రాఫిక్ రూల్స్ని తప్పక పాటించాల్సిన బాధ్యత పౌరులపై వుంటుందనీ, జరీమానాలు విధించేది కేవలం ట్రాఫిక్ రూల్స్ పట్ల అవగాహన పెంచడం కోసమేనని ఈ సందర్భంగా అధికారులు పేర్కొన్నారు. డిస్కౌంట్ని వినియోగించుకునే వాహనదారులు, మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్కి చెందిన స్మార్ట్ అప్లికేషన్స్ ద్వారా చెల్లింపులు చేయొచ్చు. సమీపంలో వున్న సర్వీస్ సెంటర్ ద్వారా బ్లాక్ ట్రాఫిక్ పాయింట్స్ డ్యూ పొందవచ్చు.
తాజా వార్తలు
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!
- యూఏఈ ఎతిహాద్ ఫ్లైట్స్ చెక్-ఇన్ ఆలస్యం..!!
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!