రస్ అల్ ఖైమాలో 50 శాతం ట్రాఫిక్ జరీమానా డిస్కౌంట్
- August 27, 2020
యూఏఈ: ట్రాఫిక్ జరీమానాలపై 50 శాతం డిస్కౌంట్ని రస్ అల్ ఖైమా పోలీస్ ప్రకటించింది. సెప్టెంబర్ 1 నుంచి అక్టోబర్ 1 వరకు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. ప్రమాదకరమైన రీతిలో వాహనాల్ని నడిపిన కేసుల్లో జరీమానాలకు ఈ డిస్కౌంట్ నుంచి మినహాయింపు వుంటుంది. వాటికి జరీమానా డిస్కౌంట్ వర్తించదు. ట్రాఫిక్ రూల్స్ని తప్పక పాటించాల్సిన బాధ్యత పౌరులపై వుంటుందనీ, జరీమానాలు విధించేది కేవలం ట్రాఫిక్ రూల్స్ పట్ల అవగాహన పెంచడం కోసమేనని ఈ సందర్భంగా అధికారులు పేర్కొన్నారు. డిస్కౌంట్ని వినియోగించుకునే వాహనదారులు, మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్కి చెందిన స్మార్ట్ అప్లికేషన్స్ ద్వారా చెల్లింపులు చేయొచ్చు. సమీపంలో వున్న సర్వీస్ సెంటర్ ద్వారా బ్లాక్ ట్రాఫిక్ పాయింట్స్ డ్యూ పొందవచ్చు.
తాజా వార్తలు
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్
- కేంద్ర విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ప్రహ్లాద్ జోషి..
- విమానాల రద్దు పై వస్తున్న వార్తలు అవాస్తవం.. సాధారణంగానే సేవలు: కువైట్ ఎయిర్వేస్
- డిసప్పియర్ ఇంక్తో చెక్కు.. ఓ అరబ్ వ్యక్తికి షాకిచ్చిన దుబాయ్ కోర్టు..!!
- కువైట్ లో బాటిల్ వాటర్ కొనుగోలుపై పరిమితి కొనసాగింపు..!!







