సెప్టెంబర్ 1 నుంచి మాస్క్ల పాక్షికంగా పునఃప్రారంభం
- August 27, 2020
కతార్, మాస్క్లను రీ-ఓపెన్ చేసేందుకు అన్ని చర్యలూ చేపడుతోంది. సెప్టెంబర్ 1 నుంచి మాస్క్లు పాక్షికంగా పునఃప్రారంభమవుతాయని అధికారులు తెలిపారు. టాయిలెట్స్ మూసివేత, అబ్లషన్ ప్లేస్ల మూసివేత వంటివి పాటిస్తూ, మాస్క్ల పునఃప్రారంభానికి స్టేట్ కమిటీ కొన్ని గైడ్ లైన్స్ జారీ చేసింది. కాగా, సెప్టెంబర్ 1 నుంచి వెడ్డింగ్ పార్టీస్కి అనుమతినిస్తున్నారు. అయితే, టేబుల్కి ఐదుగురు వ్యక్తులు మాత్రమే వుండాలి ఈ పార్టీల్లో. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సాధారణ కెపాసిటీలో 30 శాతం సామర్థ్యంతోనే నడిపేందుకు కూడా అనుమతినిచ్చారు. అయితే, తప్పనిసరిగా కరోనా ప్రికాషన్స్ అన్ని సందర్భాల్లోనూ పాటించాల్సి వుంటుంది. స్పోర్ట్స్ ఈవెంట్స్కి ఇండోర్లో కేవలం 20 శాతం మంది అభిమానులకే అవకాశం వుంటుంది. అదే ఔట్ డోర్లో అయితే 30 శాతం మందికి అవకాశం కల్పించవచ్చు. ప్రైవేట్ మెడికల్ క్లినిక్స్ పూర్తి సామర్థ్యంతో తెరుచుకోవచ్చు. పరిస్థితుల్ని బట్టి సెప్టెంబర్ మధ్యలో హెల్త్ సిట్యుయేషన్ని సమీక్షిస్తారు. కతార్లో ఇప్పటిదాకా 117,742 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 194 మంది ప్రాణాలు కోల్పోయారు.
తాజా వార్తలు
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్
- కేంద్ర విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ప్రహ్లాద్ జోషి..
- విమానాల రద్దు పై వస్తున్న వార్తలు అవాస్తవం.. సాధారణంగానే సేవలు: కువైట్ ఎయిర్వేస్
- డిసప్పియర్ ఇంక్తో చెక్కు.. ఓ అరబ్ వ్యక్తికి షాకిచ్చిన దుబాయ్ కోర్టు..!!
- కువైట్ లో బాటిల్ వాటర్ కొనుగోలుపై పరిమితి కొనసాగింపు..!!
- ఉగ్రవాద ముఠా అరెస్ట్ పై కువైట్ హోంశాఖ క్లారిటీ..!!
- 7రోజుల్లో 18 వేల ఎక్స్ పైరీ ఉత్పత్తులు స్వాధీనం..!!







