దోహా మెట్రో ప్రయాణీకుల కోసం వోడాఫోన్ - ఖతార్ రైల్ ‘వై ఫై’ భాగస్వామ్యం
- September 02, 2020దోహా:వోడా ఫోన్ ఖతార్, ఖతార్ రైల్ (క్యు రైల్) భాగస్వామ్యంతో పబ్లిక్ వైఫై సర్వీస్ని దోహా మెట్రో రెడ్, గ్రీన్ మరియు గోల్డ్ లైన్స్లో ప్రయాణీకులకు అందించనుంది. అన్ని స్టేషన్లలోనూ అలాగే ట్రైన్లలోనూ ఈ వైఫై అందుబాటులో వుంటుంది. ఎవరైనాసరే మెట్రో ప్రాంగణంలో వైఫై కోసం రిజిస్టర్ చేసుకోవచ్చు. రిజిస్టర్ అయిన వెంటనే 30 నిమిషాల ఉచిత ఇంటర్నెట్ యాక్సెస్ని ప్రతిరోజూ పొందడానికి వీలుంది. మొత్తం 37 స్టేషన్లలోనూ ఈ వైఫై అందుబాటులో వుంటుంది.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- లోయలో పడ్డ వాహనం...17 మంది మృతి
- 4వ అంతర్జాతీయ శివపదార్చనగా సాగిన శివపదం పాటల పోటీలు
- సింగపూర్ లో ఘనంగా 'పాట షికారుకొచ్చింది' పుస్తక ఆవిష్కరణ
- హైదరాబాద్లో NATS సహకారంతో కంప్యూటర్ శిక్షణ కేంద్రం ప్రారంభం
- టీఎస్ ఈసెట్ ఫలితాలు విడుదల...
- అండమాన్ను తాకిన నైరుతి రుతుపవనాలు..
- ఇరాన్ అధ్యక్షుడు రైసీ మరణంపై యూఏఈ సంతాపం
- యూఏఈలో 50% వరకు పెరిగిన బీమా ప్రీమియం
- రాజు సల్మాన్కు లంగ్ ఇన్ఫెక్షన్
- మద్యం పాలసీ కేసు..కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు