ఏ.పిలో మద్యం ప్రియులకు ఉపశమనం

- September 02, 2020 , by Maagulf
ఏ.పిలో మద్యం ప్రియులకు ఉపశమనం

అమరావతి:ఇతర రాష్ట్రాల నుంచి మద్యం తెచ్చుకోవటంపై ఏ.పి హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. జీవో 411 ప్రకారం మద్యం బాటిళ్లు తీసుకువచ్చే అవకాశం ఉన్నా..ఏ.పి పోలీసులు, SEB అధికారులు అరెస్ట్‌ చేస్తున్నారన్న వ్యాజ్యంపై హైకోర్టు విచారణ జరిపింది. జీవో 411 ప్రకారం 3 మద్యం బాటిళ్లను తెచ్చుకోవచ్చని తీర్పు చెప్పింది.ఈ తీర్పుతో మద్యం ప్రియులకు ఉపశమనం కల్గినట్లయ్యింది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com