కువైట్:మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మృతి పట్ల సంతాపం తెలిపిన డిప్యూటీ మినిస్టర్
- September 02, 2020కువైట్ సిటీ:కువైట్ దేశ విదేశాంగ మంత్రి గౌరవ డిప్యూటీ మినిస్టర్. ఖలీద్ సులైమాన్ అల్-జరాల్లా భారత్ రత్న భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖరీ మరణానికి సంతాపం ప్రకటించడానికి భారత రాయబార కార్యాలయానికి సందర్శించి కువైట్ ప్రభుత్వం వారి తరుపున శ్రధ్ధాంజలి ఘటిస్తూ సంతాపం సందేశం తెలియజేశారు.అనంతరం భారత రాయబార కార్యాలయ అధికారి సెబి జార్జ్ తో సమావేశమయ్యారు.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- పేటీఎం లైట్ వ్యాలెట్ రోజువారీ లిమిట్ పెరిగిందోచ్..
- సీఎం జగన్ విదేశీ పర్యటనకు సీబీఐ కోర్టు గ్రీన్ సిగ్నల్
- HM సుల్తాన్ తో కువైట్ ఎమిర్ కీలక చర్చలు
- దోమలు ఎక్కువగా కనిపిస్తున్నాయా?
- అరబ్ సమ్మిట్.. ట్రాఫిక్ అడ్వైజరీ అలర్ట్ జారీ
- సౌదీ అరేబియాలో నర్సింగ్ సిబ్బందికి ఫుల్ డిమాండ్..!
- దుబాయ్ టూరిస్ట్ వీసా పొడిగింపు.. ఫీజులు, ప్రక్రియ
- PAM డైరెక్టర్ తో భారత రాయబారి సమావేశం
- కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- 110 రోజుల పాటు 200 విమానాల్లో ప్రయాణించి..పోలీసులకు చిక్కాడు..