మూసివేత సమయంలో అద్దెలు చెల్లించవద్దన్న మినిస్ట్రీ
- September 03, 2020
మస్కట్: కమర్షియల్ మరియు ఇండస్ట్రియల్ యాక్టివిటీస్కి సంబంధించి మూసివేత సమయంలో అద్దెలు చెల్లించాల్సిన అవసరం లేదని మినిస్ట్రీ సూచించింది. కరోనా వైరస్ నేపత్యంలో లాక్డౌన్ విధించిన దరిమిలా, ఆ సమయంలో అద్దెలు చెల్లించాల్సిన అవసరం లేదన్నది మినిస్ట్రీ చేసిన సూచన. మినిస్టర్ ఆఫ్ హెల్త్ డాక్టర్ అహ్మద్ అల్ సైది మాట్లాడుతూ, కమర్షియల్ మరియు ఇండస్ట్రియల్ యాక్టివిటీస్కి సంబంధించిన యజమానులు, సుప్రీం కమిటీ ఆదేశాల మేరకు తమ కార్యకలాపాల్ని నిలిపేసిన దరిమిలా, అద్దె చెల్లించకుండా వారు పూర్తి హక్కుని కలిగి వున్నారని చెప్పారు.
తాజా వార్తలు
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్
- కేంద్ర విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ప్రహ్లాద్ జోషి..
- విమానాల రద్దు పై వస్తున్న వార్తలు అవాస్తవం.. సాధారణంగానే సేవలు: కువైట్ ఎయిర్వేస్







