ఆఫీసులకు 70 శాతం గవర్నమెంట్ ఎంప్లాయీస్ రావొచ్చు
- September 04, 2020
మస్కట్: ప్రస్తుతం 30 శాతం మంది ఉద్యోగులు గవర్నమెంట్ కార్యాలయకు వస్తుండగా, దాన్ని మరింత పెంచారు. ఇకపై 70 శాతం మంది ఉద్యోగులు ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చేలా సర్క్యులర్ జారీ చేశారు. సిటిజన్స్ అలాగే రెసిడెంట్స్కి అందే ప్రభుత్వ సర్వీసుల్లో ఎలాంటి సమస్యలూ తలెత్తకుండా ఈ చర్యలు చేపడుతున్నట్లు మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ పేర్కొంది. కాగా, గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ తప్పక కరోనా ప్రికాషన్స్ పాటించాల్సి వుంటుంది. 50 శాతం ఉద్యోగులు హాజరైన కొన్ని కార్యాలయాల్లో సరైన ప్రికాషన్స్ పాటించకపోవడంతో, కరోనా వ్యాప్తి కేంద్రాలుగా మారిన సందర్భాలున్నాయి.
--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఒమన్)
తాజా వార్తలు
- ఉక్రెయిన్–సౌదీ అరేబియా మధ్య రక్షణ సహకార ఒప్పందం
- ఏప్రిల్ 25న కొత్త పార్టీ పేరు ప్రకటించనున్న కవిత
- సివిలియన్ రక్షణ పై ఫోకస్..!!
- ప్రపంచవ్యాప్తంగా మూడో స్థానంలో జెద్దా ఎయిర్పోర్ట్..!!
- భారీ వర్షాలు..నీట మునిగిన ఇళ్లు, కార్లు..!!
- ముబారక్ అల్-కబీర్ పోర్టు, షువైఖ్ పోర్టుల పై అటాక్స్..!!
- ఖతార్, కువైట్, బహ్రెయిన్ అంతటా సెక్యూరిటీ అలెర్ట్స్ జారీ..!!
- ధోఫార్లో పోలీస్ ఏవియేషన్ రెస్క్యూ ఆపరేషన్ సక్సెస్..!!
- అయోధ్యలో బాలరాముడి నుదుట మెరిసిన ‘సూర్య తిలకం’
- భద్రతా ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించిన సిపి సజ్జనర్









