ఇండియాకి సలాం ఎయిర్ ప్రత్యేక విమానాలు
- September 05, 2020
మస్కట్: సలాం ఎయిర్, ప్రత్యేక విమానాల్ని ఇండియా, ఇరాన్, సుడాన్ మరియు ఈజిప్ట్లకు నడపనుంది. ఇండియాకి సంబంధించి లక్నో, న్యూ ఢిల్లీ, హైద్రాబాద్, ముంబై, బెంగళూరు తితదితర డెస్టినేషన్స్ వున్నాయి. లక్నోకి సెప్టెంబర్ 11, 16 తేదీల్లో విమానాల్ని నడపనున్నారు. ఢిల్లీకి సెప్టెంబర్ 12న, హైద్రాబాద్కి సెప్టెంబర్ 13న, ముంబైకి సెప్టెంబర్ 15న, ముంబైకి సెప్టెంబర్ 15న, బెంగళూరుకి సెప్టెంబర్ 15న విమానాల్ని నడుపుతారు. ప్రయాణీకులు కోవిడ్ నిబంధనలను పాటించాల్సి వుంటుంది. ఆయా డెస్టినేషన్స్ నుంచి మస్కట్కి కూడా తిరుగు ప్రయాణాలకు విమానాలు నడుపుతున్నారు.
తాజా వార్తలు
- సోషల్ మీడియాకు KYC తప్పనిసరి..
- ఏపీ ప్రజలకు హెచ్చరిక..3 నెలలు తీవ్రమైన ఎండలు, వడగాలులు..
- లేపాక్షి రాయితీ అమ్మకాలకు విశేష స్పందన
- ఆయుష్మాన్ భారత్..రూ.5 లక్షల వరకు ఉచిత చికిత్స...
- వైజాగ్ ఆర్కే బీచ్లో కేఎఫ్సీ..ఇసుకతో భారీ ‘బకెట్’ ఆవిష్కరణ!
- మహిళా రిజర్వేషన్ల బిల్లులో ఓబీసీ సబ్ కోటా తప్పనిసరి: కల్వకుంట్ల కవిత
- యురేనియం నిల్వల గురించి లోక్ సభలో ప్రశ్నించిన ఎంపీ బాలశౌరి
- ఇరాన్కు అమెరికా పలు కీలక ప్రతిపాదనలు..అందులో ఏమున్నాయంటే?
- ఈయూ పార్లమెంట్ అధ్యక్షురాలితో జీసీసీ రాయబారులు భేటీ..!!
- యూఏఈలో భారీ వర్షాలు, వడగళ్ళు..హెచ్చరికలు జారీ..!!









