ఇండియాకి సలాం ఎయిర్ ప్రత్యేక విమానాలు
- September 05, 2020మస్కట్: సలాం ఎయిర్, ప్రత్యేక విమానాల్ని ఇండియా, ఇరాన్, సుడాన్ మరియు ఈజిప్ట్లకు నడపనుంది. ఇండియాకి సంబంధించి లక్నో, న్యూ ఢిల్లీ, హైద్రాబాద్, ముంబై, బెంగళూరు తితదితర డెస్టినేషన్స్ వున్నాయి. లక్నోకి సెప్టెంబర్ 11, 16 తేదీల్లో విమానాల్ని నడపనున్నారు. ఢిల్లీకి సెప్టెంబర్ 12న, హైద్రాబాద్కి సెప్టెంబర్ 13న, ముంబైకి సెప్టెంబర్ 15న, ముంబైకి సెప్టెంబర్ 15న, బెంగళూరుకి సెప్టెంబర్ 15న విమానాల్ని నడుపుతారు. ప్రయాణీకులు కోవిడ్ నిబంధనలను పాటించాల్సి వుంటుంది. ఆయా డెస్టినేషన్స్ నుంచి మస్కట్కి కూడా తిరుగు ప్రయాణాలకు విమానాలు నడుపుతున్నారు.
తాజా వార్తలు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు