ఇండియాకి సలాం ఎయిర్ ప్రత్యేక విమానాలు
- September 05, 2020
మస్కట్: సలాం ఎయిర్, ప్రత్యేక విమానాల్ని ఇండియా, ఇరాన్, సుడాన్ మరియు ఈజిప్ట్లకు నడపనుంది. ఇండియాకి సంబంధించి లక్నో, న్యూ ఢిల్లీ, హైద్రాబాద్, ముంబై, బెంగళూరు తితదితర డెస్టినేషన్స్ వున్నాయి. లక్నోకి సెప్టెంబర్ 11, 16 తేదీల్లో విమానాల్ని నడపనున్నారు. ఢిల్లీకి సెప్టెంబర్ 12న, హైద్రాబాద్కి సెప్టెంబర్ 13న, ముంబైకి సెప్టెంబర్ 15న, ముంబైకి సెప్టెంబర్ 15న, బెంగళూరుకి సెప్టెంబర్ 15న విమానాల్ని నడుపుతారు. ప్రయాణీకులు కోవిడ్ నిబంధనలను పాటించాల్సి వుంటుంది. ఆయా డెస్టినేషన్స్ నుంచి మస్కట్కి కూడా తిరుగు ప్రయాణాలకు విమానాలు నడుపుతున్నారు.
తాజా వార్తలు
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!







