ఇండియాకి సలాం ఎయిర్ ప్రత్యేక విమానాలు
- September 05, 2020
మస్కట్: సలాం ఎయిర్, ప్రత్యేక విమానాల్ని ఇండియా, ఇరాన్, సుడాన్ మరియు ఈజిప్ట్లకు నడపనుంది. ఇండియాకి సంబంధించి లక్నో, న్యూ ఢిల్లీ, హైద్రాబాద్, ముంబై, బెంగళూరు తితదితర డెస్టినేషన్స్ వున్నాయి. లక్నోకి సెప్టెంబర్ 11, 16 తేదీల్లో విమానాల్ని నడపనున్నారు. ఢిల్లీకి సెప్టెంబర్ 12న, హైద్రాబాద్కి సెప్టెంబర్ 13న, ముంబైకి సెప్టెంబర్ 15న, ముంబైకి సెప్టెంబర్ 15న, బెంగళూరుకి సెప్టెంబర్ 15న విమానాల్ని నడుపుతారు. ప్రయాణీకులు కోవిడ్ నిబంధనలను పాటించాల్సి వుంటుంది. ఆయా డెస్టినేషన్స్ నుంచి మస్కట్కి కూడా తిరుగు ప్రయాణాలకు విమానాలు నడుపుతున్నారు.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







