పిసిఆర్ నెగెటివ్ సర్టిఫికెట్ వున్న ప్రయాణీకులకీ కోవిడ్ 19 ఇన్ఫెక్షన్
- September 07, 2020
కువైట్ సిటీ:పిసిఆర్ టెస్ట్ తర్వాత నెగెటివ్ సర్టిఫికెట్ పొందిన కొందరు ప్రయాణీకుల్లో కోవిడ్19 ఇన్ఫెక్షన్ని గుర్తించినట్లు తెలుస్తోంది. కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కొందరికి నిర్వహించిన పరీక్షల్లో ఈ విషయం తేటతెల్లమయ్యింది. అంతర్జాతీయ ప్రయాణాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన దరిమిలా, కొన్ని ప్రత్యేకమైన జాగ్రత్తలు, నిబంధనల్ని పాటించాల్సిందిగా ప్రయాణీకులకు సూచిస్తున్న విషయం విదితమే. కాగా, వీలైనంతవరకు జనం ఎక్కువగా గుమికూడకుండా వుండాలని ప్రయాణీకులకు సూచిస్తున్నారు అధికారులు. నిబంధనల ఉల్లంఘించేవారిపై చర్యలు కూడా తీసుకుంటున్నారు.
తాజా వార్తలు
- భారత్ లోనే తొలి కారుణ్య మరణం కేసు..
- హైదరాబాద్కు 915 ఎలక్ట్రిక్ బస్సులు
- కువైట్ ఎయిర్వేస్ ప్రయాణికులకు శుభవార్త
- సీఎం చంద్రబాబుతో బాలీవుడ్ యాక్టర్ సంజయ్ దత్ భేటీ
- ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేస్తే 20 శాతం డిస్కౌంట్
- పర్యాటక రంగం రాష్ట్ర ఆర్థిక ప్రగతికి గ్రోత్ ఇంజిన్: మంత్రి కందుల దుర్గేష్
- అస్సాంలో హ్యాట్రిక్ దిశగా బీజేపీ!
- చాట్జీపీటీలో పొరపాటున కూడా వీటిని సెర్చ్ చేయకండి
- ఆర్బీఐ కొత్త రూల్స్..ఏప్రిల్ 1 నుంచి మీ డబ్బు సేఫ్..
- 11 ఏళ్ల బాలుడిని కాపాడిన మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ వైద్యులు









