మస్కట్‌:కోవిడ్‌19 పేషెంట్ల కోసం ప్లాస్మా కావలెను

- September 08, 2020 , by Maagulf
మస్కట్‌:కోవిడ్‌19 పేషెంట్ల కోసం ప్లాస్మా కావలెను

మస్కట్‌:డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ బ్లడ్‌ బ్యాంక్స్‌ సర్వీసెస్‌ (డిబిఎస్‌ఎస్‌), కోవిడ్‌ 19 నుంచి కోలుకున్న ఆరోగ్యవంతులు, ప్లాస్మా దానానికి ముందుకు రావాల్సిందిగా విజ్ఞప్తి చేయడం జరిగింది. కరోనా బాధితుల్లో కొందరికి ప్లాస్మా చికిత్స అవసరమవుతోందనీ, కోలుకున్న రోగుల నుంచి సేకరించే ప్లాస్మాతో కరోనా బాధితులకు చికిత్స చేయడం వల్ల బాధితులు త్వరగా కోలుకునే అవకాశం వుంటుందని డిబిబిఎస్‌ పేర్కొంది. ఇప్పటికే ప్లాస్మా అందించినవారికి ఈ సందర్భంగా డిబిబిఎస్‌ కృతజ్ఞతలు తెలిపింది. వాట్సాప్‌ నెంబర్‌ 9689455548 ద్వారా ప్లాస్మా డొనేషన్‌ కోసం సైన్‌ చేయవచ్చు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com