మస్కట్: నవంబర్ నుంచి ప్రభుత్వ, ప్రైవేట్, స్థానిక పునరావాస కేంద్రాలకు అనుమతి
- September 10, 2020
మస్కట్:ఒమన్ లోని అన్ని గవర్నరేట్ల పరిధిలో పునరావాస కేంద్రాల ప్రారంభానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమైన సాంఘికాభివృద్ధి మంత్రిత్వ శాఖ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. దీంతో నవంబర్ 1 నుంచి అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పునరావాస కేంద్రాలతో పాటు స్థానికంగా ఉండే పునరావాస కేంద్రాలు కూడా ప్రారంభం కానున్నాయి. అయితే..కరోనా నేపథ్యంలో ఆరోగ్య శాఖ మార్గదర్శకాల మేరకు అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు మంత్రిత్వ శాఖ అధికారులు వెల్లడించారు. అలాగే దివ్యాంగులైన చిన్నారుల మానసికోల్లాసానికి తోడ్పడేలా అహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పిస్తున్నట్లు వెల్లడించారు.
తాజా వార్తలు
- పెట్టుబడుల సదస్సుకు సన్నాహాలు పూర్తి.. విశాఖకు సీఎం రాక
- తెలుగు రాష్ట్రాల్లో భారీగా తగ్గిన ఉష్ణోగ్రతలు
- ఫోటోలు తీస్తుండగా భవనం పై నుంచి పడి భారతీయ యువకుడు మృతి..!!
- ఢిల్లీ బాంబు దాడిని ఖండించిన బహ్రెయిన్..!!
- ప్రవాసీని బంధించి, డబ్బు వసూలు..ఇద్దరు ఆసియన్లు అరెస్టు..!!
- గ్రేస్ పీరియడ్ను మరో 6 నెలలు పొడిగించిన సౌదీ అరేబియా..!!
- కువైట్ లో పేమెంట్ లింక్ పై బ్యాంకుల పర్యవేక్షణ కఠినతరం..!!
- అల్ బిడ్డా పార్కులో లాంతర్న్ పేస్టివల్..!!
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..







