మస్కట్: నవంబర్ నుంచి ప్రభుత్వ, ప్రైవేట్, స్థానిక పునరావాస కేంద్రాలకు అనుమతి
- September 10, 2020
మస్కట్:ఒమన్ లోని అన్ని గవర్నరేట్ల పరిధిలో పునరావాస కేంద్రాల ప్రారంభానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమైన సాంఘికాభివృద్ధి మంత్రిత్వ శాఖ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. దీంతో నవంబర్ 1 నుంచి అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పునరావాస కేంద్రాలతో పాటు స్థానికంగా ఉండే పునరావాస కేంద్రాలు కూడా ప్రారంభం కానున్నాయి. అయితే..కరోనా నేపథ్యంలో ఆరోగ్య శాఖ మార్గదర్శకాల మేరకు అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు మంత్రిత్వ శాఖ అధికారులు వెల్లడించారు. అలాగే దివ్యాంగులైన చిన్నారుల మానసికోల్లాసానికి తోడ్పడేలా అహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పిస్తున్నట్లు వెల్లడించారు.
తాజా వార్తలు
- త్వరలో వెబ్లో గ్రూప్ వీడియో, ఆడియో కాల్స్ సౌకర్యం
- దావోస్ కు బయల్దేరిన చంద్రబాబు, రేవంత్ రెడ్డి
- స్పెయిన్ లో ఘోర రైలు ప్రమాదం.. 21 మంది మృతి
- ఎన్ఆర్ఐ టీడీపీ బహ్రెయిన్ ఆధ్వర్యంలో ఎన్టిఆర్ 30వ వర్ధంతి
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!
- రియాద్ లో దక్షిణ యెమెన్ నాయకులు..కీలక ప్రకటన..!!
- కువైట్ ‘లులు’లో బ్రిటిష్ డెయిరీ ప్రొడక్ట్స్ వీక్..!!
- ఒమన్లో 8.5% పెరిగిన బ్యాంకు లోన్లు..!!







