తెలంగాణలో లక్ష 50 వేల మార్కు దాటిన కరోనా పాజిటివ్ కేసులు
- September 10, 2020
హైదరాబాద్:తెలంగాణాలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. గడిచిన 24 గంట్లలో కొత్తగా 2,534 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య లక్ష 50వేల మార్కు దాటింది. మొత్తం కరోనా కేసులు 1,50,176గా నమోదయ్యాయి. తాజాగా 11 మందిని ఈ మహమ్మారి బలితీసుకోగా.. మొత్తం మృతుల సంఖ్య 927కు చేరింది. అయితే, కరోనా నుంచి ఇప్పటివరకూ 1,17,143 మంది కోలుకోగా.. ఇంకా 25,066మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో కరోనా మరణాల రేటు 0.61శాతంగా నమోదవ్వగా.. రికవరీ రేటు 78శాతంగా ఉంది.
--హరి(మాగల్ఫ్ ప్రతినిధి,తెలంగాణ)
తాజా వార్తలు
- పెట్టుబడుల సదస్సుకు సన్నాహాలు పూర్తి.. విశాఖకు సీఎం రాక
- తెలుగు రాష్ట్రాల్లో భారీగా తగ్గిన ఉష్ణోగ్రతలు
- ఫోటోలు తీస్తుండగా భవనం పై నుంచి పడి భారతీయ యువకుడు మృతి..!!
- ఢిల్లీ బాంబు దాడిని ఖండించిన బహ్రెయిన్..!!
- ప్రవాసీని బంధించి, డబ్బు వసూలు..ఇద్దరు ఆసియన్లు అరెస్టు..!!
- గ్రేస్ పీరియడ్ను మరో 6 నెలలు పొడిగించిన సౌదీ అరేబియా..!!
- కువైట్ లో పేమెంట్ లింక్ పై బ్యాంకుల పర్యవేక్షణ కఠినతరం..!!
- అల్ బిడ్డా పార్కులో లాంతర్న్ పేస్టివల్..!!
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..







