ఇండియన్ ఎంబసీ - టీచర్లకు సన్మానం
- September 11, 2020
దోహా:ఖతార్లో భారత రాయబారి డాక్టర్ దీపక్ మిట్టల్, పలువురు భారతీయ టీచర్లను సత్కరించారు. కమ్యూనిటీ బిల్డింగ్, ఎకనమిక్ ఎక్స్లెన్స్, సోషల్ సర్వీస్, ఎన్విరాన్మెంటల్ ప్రిజర్వేషన్ వంటి అంశాల్లో తమవంతు పాత్ర పోషిస్తోన్న టీచర్లను ఇండియన్ ఎంబసీ - టీచర్స్ ఫెలిసిటేషన్ సెర్మనీ సందర్భంగా సత్కరించడం జరిగింది. యూ ట్యూబ్లో ఈ కార్యక్రమం లైవ్లో ప్రసారమైంది. ఈ సందర్భంగా రాయబారి దీపక్ మిట్టల్, ఉపాధ్యాయుల సేవల్ని కొనియాడారు. బిర్లా పబ్లిక్ స్కూల్కి చెందిన రాకేష& వర్మ, డిపిఎస్ మోడర్న్ ఇండియన్ స్కూల్కి చెందిన జయంతి రాజగోపాలన్, శాంతినికేతన్ ఇండియన్ స్కూల్కి చెందిన షాకిర్ హుస్సేన్లను ఈ సందర్భంగా సత్కరించారు. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని ఇండియన్ స్కూల్స్లో పాటించేలా చూడాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. నాలెడ్జ్ కంటే గొప్ప మిత్రుడు, రీడింగ్ కంటే గొప్ప ఆనందం ఏదీ వుండదని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పిన మాటల్ని గుర్తు చేశారు.
--రాజ్ కుమార్ వనంబత్తిన (మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!
- యూఏఈ ఎతిహాద్ ఫ్లైట్స్ చెక్-ఇన్ ఆలస్యం..!!
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!