తెలంగాణలో కొత్తగా 2,278 కరోనా పాజిటివ్ కేసులు
- September 12, 2020
హైదరాబాద్:తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. కొత్తగా 2వేల 278 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 1లక్ష 54వేల 880కి చేరాయి. ఒక్క రోజులో 10మంది కరోనాతో మృత్యువాతపడ్డారు. మొత్తం మరణాల సంఖ్య 950కి చేరాయి. గడిచిన 24 గంటల్లో 2వేల 458 మంది కరోనానుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు 1లక్ష 21వేల 925మంది వైరస్ నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. 32వేల 5 యాక్టివ్ కేసులున్నాయి.
తాజా వార్తలు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్లాల్ స్పందన
- భారత్-పాక్ మ్యాచ్ ఎక్కడ చూడొచ్చంటే?
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!
- యూఏఈ ఎతిహాద్ ఫ్లైట్స్ చెక్-ఇన్ ఆలస్యం..!!
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..