NTR సేవా సమితి కువైట్ ఆధ్వర్యంలో పసుపు కుంకుమ కార్యక్రమం
- September 12, 2020
కువైట్ సిటీ:తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు స్ఫూర్తితో
NTR సేవా సమితి కువైట్ అధ్యక్షుడు చుండు బాలరెడ్డయ్య ఆధ్వర్యంలో కువైట్లో భారీగా పసుపు కుంకుమ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో భాగంగా తెలుగింటి ఆడపడుచులకు చీర మరియు పసుపు కుంకుమలను అందచేశారు.
అధ్యక్షుడు చుండు బాల రెడ్డయ్య నాయుడు, షేక్ సుబాన్, గుదె నాగార్జున, ఆంజనరెడ్డి, ఏనుగోండ నరసింహ నాయుడు, షేక్ హాబిబ్ ఆధ్వర్యంలో హవల్లి ప్రాంతం నుంచి మెదలపెట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నందమూరి తారక రామారావు మరియు చంద్రబాబు ఆశయ సాదన కోసం నిరంతరం పనిచేస్తామన్నారు. ఆడపడుచులను పసువు కుంకమ కార్యక్రమం క్రింద గౌరవించడం చాలా సంతోషంగా ఉందన్నారు.ఈ కార్యక్రమంలో మద్దిన ఈశ్వర్ నాయుడు, ఈడుపుగంటి ప్రసాద్, విక్రమ్ ఆంజి తదితరులు పాల్గొన్నారు.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)




తాజా వార్తలు
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!







