తెలంగాణలో కొత్తగా 2,278 కరోనా పాజిటివ్ కేసులు
- September 12, 2020
హైదరాబాద్:తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. కొత్తగా 2వేల 278 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 1లక్ష 54వేల 880కి చేరాయి. ఒక్క రోజులో 10మంది కరోనాతో మృత్యువాతపడ్డారు. మొత్తం మరణాల సంఖ్య 950కి చేరాయి. గడిచిన 24 గంటల్లో 2వేల 458 మంది కరోనానుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు 1లక్ష 21వేల 925మంది వైరస్ నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. 32వేల 5 యాక్టివ్ కేసులున్నాయి.
తాజా వార్తలు
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!







