విదేశీయులకు ఇక బహ్రెయిన్ ప్రభుత్వ కొలువుల్లో కోత తప్పదు
- February 10, 2016
ప్రభుత్వరంగంలో బహ్రెయిన్ దేశీయులు కాని విదీశీ ఉద్యోగులను 50 శాతం వరుకు తొలగిస్తూ సూచించిన ప్రతిపాదిన చర్చను మంగళవారం వాయదా వేశారు. అయెతే, పార్లమెంట్ సభ్యులలో అత్యధికులు ఈ అంశంపై ,వ్యతిరేకించడంతో వారం రోజుల పాటు వాయదా వేశారు. విదీశీ ఉద్యోగులకు పని ఒప్పందం పొడగించకుండా 50 శాతం ప్రభుత్వశాఖల్లో ఉద్యోగాలు ఇకపై ఇవ్వరాదని...ఆయా ఖాళీలను నిరుద్యోగులైన స్థానిక బహెరిన్ యువతతో భర్తీ చేయాలనీ పార్లమెంట్ సభ్యుడు జలాల్ కదీం, మరో నలుగురు ఎంపీల బృందం మండలి తీర్మానంలో పట్టుబట్టారు. గత మూడేళ్ళగా బహెరిన్ ప్రభుత్వరంగ వివిధ శాఖలలో 2,500 మంది విదేశీయులు పని చేస్తున్నారని వారు చెబ్తూ, సమాన విద్యార్హతలున్న బహ్రెయిన్ నిరుద్యోగులకు ఇవ్వాలని వారు కోరుతున్నారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు







