వెడ్డింగ్ హాల్ మూసివేత, జరీమానా
- September 12, 2020
రస్ అల్ ఖైమా:రస్ అల్ ఖైమా ఎకనమిక్ డిపార్ట్మెంట్, ఓ వెడ్డింగ్ హాల్ని మూసివేస్తూ నిర్ణయం తీసుకుంది. జరీమానా కూడా విధించడం జరిగింది. కరోనా ప్రికాషనరీ మెజర్స్ తీసుకోవడంలో వైఫల్యం చెందిన కారణంగా ఈ చర్యలు తీసుకున్నారు. మాస్క్లు ధరించకపోవడం, సోషల్ డిస్టెన్సింగ్ పాటించకపోవడం వంటి ఉల్లంఘనల నేపథ్యంలో వెడ్డింగ్ హాల్ మూసివేతకు నిర్ణయం తీసుకున్నట్లు అధికారిక వర్గాలు పేర్కొన్నాయి. నిర్వాహకులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు వెల్లడించారు. కాగా, అబుదాబీ పోలీస్, పెళ్ళి జరుగుతున్న ఇంటిని సందర్శించి, అక్కడ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నవారికి జరీమానా విధించారు. 50,000 దిర్హాముల జరీమానా ఇలాంటి ఉల్లంఘనలకు విధించే అవకాశం వుంది.
తాజా వార్తలు
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!
- యూఏఈ ఎతిహాద్ ఫ్లైట్స్ చెక్-ఇన్ ఆలస్యం..!!
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!