కోవిడ్ 19: పీసీఆర్ టెస్ట్ ధరను కేవలం 250 దిర్హామ్ లకు తగ్గించిన దుబాయ్
- September 13, 2020
దుబాయ్:కరోనా వైరస్ తీవ్రత కొనసాగుతున్న నేపథ్యంలో సాధారణ ప్రజలు కూడా కోవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించుకునేలా దుబాయ్ ఆరోగ్య అధికార విభాగం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా నిర్ధారణ పరీక్షలు ప్రజలకు ఆర్ధిక భారంగా మారకుండా పీసీఆర్ టెస్ట్ ధరలను 250 దిర్హామ్ లకు తగ్గించింది. టెస్ట్ ధరలను తక్కించటం ద్వారా ఎక్కువ మంది ప్రజలు వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించుకునేందుకు అవకాశం ఉంటుందని అధికారులు వివరించారు. తద్వారా కరోనా నియంత్రణ చర్యలను ప్రొత్సహించినట్లు అవుతుందన్నారు. కరోనాను అరికట్టేందుకు అవసరమైన చర్యలు చేపట్టడంలో దుబాయ్ ఆరోగ్య శాఖ ఎట్టిపరిస్థితుల్లోనూ వెనుకడుగు వేయబోదని ఈ సందర్భంగా దుబాయ్ హెల్త్ అథారిటీ స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- దుస్తులలో 3 కిలోలకు పైగా నార్కోటిక్స్..!!
- సౌదీలో నవంబర్ 25 నుండి ఫ్యామిలీ బీచ్ స్పోర్ట్స్ ఫెస్టివల్..!!
- ఒక నెల స్కూళ్లకు సెలవులు..పీక్ ట్రావెల్ సీజన్..!!
- కువైట్ లో ఎయిర్ లైన్ సహా 8 ట్రావెల్ ఆఫీసులకు ఫైన్స్..!!
- మీడియాలో అభ్యంతరకర ప్రకటనలు..వ్యక్తి అరెస్టు..!!
- ఒమన్ లో సాంస్కృతిక వీసా..ఎవరికిస్తారంటే?
- మీ బ్యాంక్ వెబ్సైట్ అడ్రస్ మారింది.. ఇకపై .com, .co.in ఉండవు
- విశాఖపట్నం కంటే ముందే ఏపి కి భారీ పెట్టుబడులు
- AI చాట్బాట్ ద్వారా క్షణాల్లో టిటిడి సకల సమాచారం
- వాహనాలను ఢీకొన్న ట్రక్కు..8 మంది సజీవ దహనం







