కోవిడ్ 19: పీసీఆర్ టెస్ట్ ధరను కేవలం 250 దిర్హామ్ లకు తగ్గించిన దుబాయ్
- September 13, 2020
దుబాయ్:కరోనా వైరస్ తీవ్రత కొనసాగుతున్న నేపథ్యంలో సాధారణ ప్రజలు కూడా కోవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించుకునేలా దుబాయ్ ఆరోగ్య అధికార విభాగం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా నిర్ధారణ పరీక్షలు ప్రజలకు ఆర్ధిక భారంగా మారకుండా పీసీఆర్ టెస్ట్ ధరలను 250 దిర్హామ్ లకు తగ్గించింది. టెస్ట్ ధరలను తక్కించటం ద్వారా ఎక్కువ మంది ప్రజలు వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించుకునేందుకు అవకాశం ఉంటుందని అధికారులు వివరించారు. తద్వారా కరోనా నియంత్రణ చర్యలను ప్రొత్సహించినట్లు అవుతుందన్నారు. కరోనాను అరికట్టేందుకు అవసరమైన చర్యలు చేపట్టడంలో దుబాయ్ ఆరోగ్య శాఖ ఎట్టిపరిస్థితుల్లోనూ వెనుకడుగు వేయబోదని ఈ సందర్భంగా దుబాయ్ హెల్త్ అథారిటీ స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- అబ్దుల్ రెహ్మాన్ యూసుఫ్ అల్-ఖరదావీకి యూఏఈ అధ్యక్షుడి క్షమాభిక్ష
- షార్జా ప్రభుత్వ ఉద్యోగులకు కనీస జీవన ప్రమాణం AED 20,000కు పెంపు
- భారత, క్యూబా రాయబారులతో ఫుజైరా క్రౌన్ ప్రిన్స్ భేటీ
- తిరుమల శ్రీవారి ఆలయ కొత్త డిప్యూటీ ఈఓగా భాస్కర్!
- డిస్కౌంట్ నిబంధనలు.. ఆగస్టులో 20 వేలకుపైగా తనిఖీలు..!!
- కువైట్ లో సబ్లీజింగ్.. ప్రైవేట్ క్లినిక్ లైసెన్స్ రద్దు..!!
- నేపాల్ వరద బాధితులకు కేంద్రం సాయం
- యూఏఈలో యాంటి కమర్షియల్ ఫ్రాడ్ లా.. 24గంటల్లో తొలగించాల్సిందే..!!
- ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై సౌదీ–గ్రీస్ చర్చలు..!!
- ఖతార్ లో స్టూడెంట్స్ పనిష్ మెంట్స్ పై విద్యాశాఖ కీలక ఆదేశాలు..!!







