కోవిడ్ 19: పీసీఆర్ టెస్ట్ ధరను కేవలం 250 దిర్హామ్ లకు తగ్గించిన దుబాయ్
- September 13, 2020
దుబాయ్:కరోనా వైరస్ తీవ్రత కొనసాగుతున్న నేపథ్యంలో సాధారణ ప్రజలు కూడా కోవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించుకునేలా దుబాయ్ ఆరోగ్య అధికార విభాగం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా నిర్ధారణ పరీక్షలు ప్రజలకు ఆర్ధిక భారంగా మారకుండా పీసీఆర్ టెస్ట్ ధరలను 250 దిర్హామ్ లకు తగ్గించింది. టెస్ట్ ధరలను తక్కించటం ద్వారా ఎక్కువ మంది ప్రజలు వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించుకునేందుకు అవకాశం ఉంటుందని అధికారులు వివరించారు. తద్వారా కరోనా నియంత్రణ చర్యలను ప్రొత్సహించినట్లు అవుతుందన్నారు. కరోనాను అరికట్టేందుకు అవసరమైన చర్యలు చేపట్టడంలో దుబాయ్ ఆరోగ్య శాఖ ఎట్టిపరిస్థితుల్లోనూ వెనుకడుగు వేయబోదని ఈ సందర్భంగా దుబాయ్ హెల్త్ అథారిటీ స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- ఖతార్ లో 2026-2027 విద్యా సంవత్సరానికి ప్రవేశాలు ప్రారంభం..!!
- శ్రీవారి భక్తులకు అలర్ట్..
- రాష్ట్ర గవర్నర్ను కలిసిన డా.ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ ఉపకులపతి
- యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధిపై సీఎం రేవంత్ దిశానిర్దేశం
- ఫిన్లాండ్లో ఉద్యోగాలకు ఏపీఎస్ఎస్డీసీ ద్వారా దరఖాస్తుల ఆహ్వానం
- ఐదుగురు సిబ్బందితో వెళ్తున్న షార్జా-పాకిస్థాన్ కార్గో విమానం మిస్సింగ్..!
- ఉపాధి కోసం గల్ఫ్కు వెళ్లి కన్నుమూసిన ఇద్దరు తెలుగు కార్మికులు
- NEET-UGలో భారీ మార్పులు..వచ్చే ఏడాది నుంచి కంప్యూటర్లోనే పరీక్షలు
- మల్కాజ్గిరిలో 5వ టీజీ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్కు ఘన ప్రారంభం
- 35 వేల అడుగుల ఎత్తులో ప్రాణాలు కాపాడిన యూఏఈ నర్సు







