తెలంగాణలో కొత్తగా 1,417 కరోనా పాజిటివ్ కేసులు
- September 14, 2020
హైదరాబాద్:తెలంగాణలో కరోనా వైరస్ విజృంభణ కాస్త తగ్గింది. 24 గంటల్లో రాష్ట్రంలో 1,417 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో పాజిటివ్ కేసుల సంఖ్య 1,58,513కు చేరింది. 24 గంటల్లో 13 మంది కరోనా బారిన పడి మరణించగా.. మృతుల సంఖ్య 974కు చేరింది. ఇక కరోనా నుంచి తాజాగా 2,479 మంది డిశ్చార్జ్ కాగా.. కోలుకున్న వారి సంఖ్య 1,27,007కు చేరింది. ప్రస్తుతం తెలంగాణలో 30532 యాక్టివ్ కేసులు ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో 34,427 పరీక్షలు నిర్వహించగా, మొత్తం టెస్ట్ల సంఖ్య 21,69,339కు చేరింది.
జిల్లాల వారీగా వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో జీహెచ్ఎంసీ పరిధిలో 264, ఆదిలాబాద్ 12, భద్రాద్రి కొత్తగూడెం 27, జగిత్యాల్ 34, జనగాం 20, జయశంకర్ భూపాలపల్లి 8, జోగులమ్మ గద్వాల్ 12, కామారెడ్డి 11, కరీంనగర్ 108, ఖమ్మం 37, కొమరం భీమ్ అసిఫాబాద్ 16, మహబూబ్ నగర్ 34, మహబూబాబాద్ 54, మంచిర్యాల్ 28, మెదక్ 13, మేడ్చల్ మల్కాజ్గిరి 25, ములుగు 9, నాగర్ కర్నూల్ 32, నల్గొండ 47, నారాయణ్పేట్ 1, నిర్మల్ 8, నిజామాబాద్ 67, పెద్దంపల్లి 39, రాజన్న సిరిసిల్ల 24, రంగారెడ్డి 133, సంగారెడ్డి 107, సిద్ధిపేట్ 75, సూర్యాపేట 34, వికారాబాద్ 6, వనపర్తి 19, వరంగల్ రూరల్ 20, వరంగల్ అర్బన్ 70, యాద్రాది భువనగిరి 23 కేసులు నమోదయ్యాయి.
--హరి(మాగల్ఫ్ ప్రతినిధి,తెలంగాణ)
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష