అమెరికా చేరుకున్న షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్
- September 14, 2020
అమెరికా:అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఆహ్వానం మేరకు ప్రెసిడెంట్ షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ అమెరికా చేరుకున్నారు. హై లెవల్ యూఏఈ డెలిగేషన్, యూఏఈ - ఇజ్రాయెల్ శాంతి చర్చల నేపథ్యంలో ఈ కార్యక్రమానికి హాజరు కానుంది. ఇప్రాజయెల్ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. మినిస్టర్ ఆఫ్ ఎకానమీ, క్యాబినెట్ మెంబర్ అబ్దుల్లా బిన్ తౌక్ అల్ మర్రి, మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ ఫైనాన్షియల్ ఎఫైర్స్ ఒబైద్ బిన్ హుమైద్ అల్ తాయెర్, మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ ఇంటర్నేషనల్ కో-ఆపరేషన్ రీమ్ బింట్ ఇబ్రహీం అల్ హాషమి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు.
తాజా వార్తలు
- మీ బ్యాంక్ వెబ్సైట్ అడ్రస్ మారింది.. ఇకపై .com, .co.in ఉండవు
- విశాఖపట్నం కంటే ముందే ఏపి కి భారీ పెట్టుబడులు
- AI చాట్బాట్ ద్వారా క్షణాల్లో టిటిడి సకల సమాచారం
- వాహనాలను ఢీకొన్న ట్రక్కు..8 మంది సజీవ దహనం
- సౌతాఫ్రికా పై భారత్-ఏ ఘన విజయం
- వాహనాలపై జెండాలు..పోలీసుల హెచ్చరికలు..!!
- డిసెంబర్ చివరిలో కువైట్ జియోపార్క్ ప్రారంభం..!!
- GCC ‘వన్-స్టాప్’ ప్రయాణానికి బహ్రెయిన్ మొదటి కేంద్రం..!!
- సౌదీ అరేబియాలో రీసెర్చ్ పై SR29.48 బిలియన్లు ఖర్చు..!!
- యూఏఈ లాటరీలో ప్రతి టికెట్కీ 100 మిలియన్ దిర్హాముల విజయం..!!







