అమెరికా చేరుకున్న షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్
- September 14, 2020
అమెరికా:అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఆహ్వానం మేరకు ప్రెసిడెంట్ షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ అమెరికా చేరుకున్నారు. హై లెవల్ యూఏఈ డెలిగేషన్, యూఏఈ - ఇజ్రాయెల్ శాంతి చర్చల నేపథ్యంలో ఈ కార్యక్రమానికి హాజరు కానుంది. ఇప్రాజయెల్ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. మినిస్టర్ ఆఫ్ ఎకానమీ, క్యాబినెట్ మెంబర్ అబ్దుల్లా బిన్ తౌక్ అల్ మర్రి, మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ ఫైనాన్షియల్ ఎఫైర్స్ ఒబైద్ బిన్ హుమైద్ అల్ తాయెర్, మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ ఇంటర్నేషనల్ కో-ఆపరేషన్ రీమ్ బింట్ ఇబ్రహీం అల్ హాషమి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు.
తాజా వార్తలు
- శ్రీవారి భక్తులకు అలర్ట్..
- రాష్ట్ర గవర్నర్ను కలిసిన డా.ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ ఉపకులపతి
- యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధిపై సీఎం రేవంత్ దిశానిర్దేశం
- ఫిన్లాండ్లో ఉద్యోగాలకు ఏపీఎస్ఎస్డీసీ ద్వారా దరఖాస్తుల ఆహ్వానం
- ఐదుగురు సిబ్బందితో వెళ్తున్న షార్జా-పాకిస్థాన్ కార్గో విమానం మిస్సింగ్..!
- ఉపాధి కోసం గల్ఫ్కు వెళ్లి కన్నుమూసిన ఇద్దరు తెలుగు కార్మికులు
- NEET-UGలో భారీ మార్పులు..వచ్చే ఏడాది నుంచి కంప్యూటర్లోనే పరీక్షలు
- మల్కాజ్గిరిలో 5వ టీజీ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్కు ఘన ప్రారంభం
- 35 వేల అడుగుల ఎత్తులో ప్రాణాలు కాపాడిన యూఏఈ నర్సు
- భారత నౌకను వెనక్కి పంపిన ఇరాన్







