అమెరికా చేరుకున్న షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్
- September 14, 2020
అమెరికా:అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఆహ్వానం మేరకు ప్రెసిడెంట్ షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ అమెరికా చేరుకున్నారు. హై లెవల్ యూఏఈ డెలిగేషన్, యూఏఈ - ఇజ్రాయెల్ శాంతి చర్చల నేపథ్యంలో ఈ కార్యక్రమానికి హాజరు కానుంది. ఇప్రాజయెల్ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. మినిస్టర్ ఆఫ్ ఎకానమీ, క్యాబినెట్ మెంబర్ అబ్దుల్లా బిన్ తౌక్ అల్ మర్రి, మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ ఫైనాన్షియల్ ఎఫైర్స్ ఒబైద్ బిన్ హుమైద్ అల్ తాయెర్, మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ ఇంటర్నేషనల్ కో-ఆపరేషన్ రీమ్ బింట్ ఇబ్రహీం అల్ హాషమి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు.
తాజా వార్తలు
- ‘అరబ్ రీడింగ్ ఛాలెంజ్’ విజేతలతో షేక్ మొహమ్మద్ భేటీ
- నేపాల్కు మూడో యూఏఈ సహాయక విమానం.. సెర్చ్ అండ్ రెస్క్యూ బృందం రాక
- అబ్దుల్ రెహ్మాన్ యూసుఫ్ అల్-ఖరదావీకి యూఏఈ అధ్యక్షుడి క్షమాభిక్ష
- షార్జా ప్రభుత్వ ఉద్యోగులకు కనీస జీవన ప్రమాణం AED 20,000కు పెంపు
- భారత, క్యూబా రాయబారులతో ఫుజైరా క్రౌన్ ప్రిన్స్ భేటీ
- తిరుమల శ్రీవారి ఆలయ కొత్త డిప్యూటీ ఈఓగా భాస్కర్!
- డిస్కౌంట్ నిబంధనలు.. ఆగస్టులో 20 వేలకుపైగా తనిఖీలు..!!
- కువైట్ లో సబ్లీజింగ్.. ప్రైవేట్ క్లినిక్ లైసెన్స్ రద్దు..!!
- నేపాల్ వరద బాధితులకు కేంద్రం సాయం
- యూఏఈలో యాంటి కమర్షియల్ ఫ్రాడ్ లా.. 24గంటల్లో తొలగించాల్సిందే..!!







