ప్రభుత్వ ప్రాజెక్టుల్లో 419,421 మంది వలస కార్మికులు
- September 14, 2020
కువైట్ సిటీ:పలు ప్రభుత్వ కాంట్రాక్టుల్లో 419,421 మంది వలస కార్మికులు పనిచేస్తున్నారు. వివిధ రకాలైన ప్రాజెక్టుల నిమిత్తం 4,497 కాంట్రాక్టుల్ని కంపెనీలకు గవర్నమెంట్ అప్పగించడం జరిగింది గత 10 ఏళ్ళలో. వీటిల్లో 1,348 కంపెనీలు 100మందికి పైగా కార్మికుల్ని కఅగి వున్నాయి ప్రభుత్వ ప్రాజెక్టుల నిమిత్తం. మినిస్టర్ ఆఫ్ సోషల్ ఎఫైర్స్ అండ్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ పర్ ఎకనమిక్ ఎఫైర్స్ మర్యాం అల్ అకీల్ ఈ విషయాన్ని వెల్లడించారు. ఇదిలా వుంటే, గవర్నమెంటు ప్రాజెక్టుల్లో పనిచేస్తున్న వలసదారులకు సంబంధించి రెసిడెన్సీ గడువు తీరిన వారి సంఖ్య 28,748గా వుంది.
తాజా వార్తలు
- AI చాట్బాట్ ద్వారా క్షణాల్లో టిటిడి సకల సమాచారం
- వాహనాలను ఢీకొన్న ట్రక్కు..8 మంది సజీవ దహనం
- సౌతాఫ్రికా పై భారత్-ఏ ఘన విజయం
- వాహనాలపై జెండాలు..పోలీసుల హెచ్చరికలు..!!
- డిసెంబర్ చివరిలో కువైట్ జియోపార్క్ ప్రారంభం..!!
- GCC ‘వన్-స్టాప్’ ప్రయాణానికి బహ్రెయిన్ మొదటి కేంద్రం..!!
- సౌదీ అరేబియాలో రీసెర్చ్ పై SR29.48 బిలియన్లు ఖర్చు..!!
- యూఏఈ లాటరీలో ప్రతి టికెట్కీ 100 మిలియన్ దిర్హాముల విజయం..!!
- దృష్టి లోపం ఉన్నవారికి ఖతార్ శుభవార్త..బ్రెయిలీలో మెడిసిన్ వివరాలు..!!
- హైదరాబాద్లో హై అలర్ట్







