ప్రభుత్వ ప్రాజెక్టుల్లో 419,421 మంది వలస కార్మికులు
- September 14, 2020
కువైట్ సిటీ:పలు ప్రభుత్వ కాంట్రాక్టుల్లో 419,421 మంది వలస కార్మికులు పనిచేస్తున్నారు. వివిధ రకాలైన ప్రాజెక్టుల నిమిత్తం 4,497 కాంట్రాక్టుల్ని కంపెనీలకు గవర్నమెంట్ అప్పగించడం జరిగింది గత 10 ఏళ్ళలో. వీటిల్లో 1,348 కంపెనీలు 100మందికి పైగా కార్మికుల్ని కఅగి వున్నాయి ప్రభుత్వ ప్రాజెక్టుల నిమిత్తం. మినిస్టర్ ఆఫ్ సోషల్ ఎఫైర్స్ అండ్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ పర్ ఎకనమిక్ ఎఫైర్స్ మర్యాం అల్ అకీల్ ఈ విషయాన్ని వెల్లడించారు. ఇదిలా వుంటే, గవర్నమెంటు ప్రాజెక్టుల్లో పనిచేస్తున్న వలసదారులకు సంబంధించి రెసిడెన్సీ గడువు తీరిన వారి సంఖ్య 28,748గా వుంది.
తాజా వార్తలు
- శ్రీవారి భక్తులకు అలర్ట్..
- రాష్ట్ర గవర్నర్ను కలిసిన డా.ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ ఉపకులపతి
- యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధిపై సీఎం రేవంత్ దిశానిర్దేశం
- ఫిన్లాండ్లో ఉద్యోగాలకు ఏపీఎస్ఎస్డీసీ ద్వారా దరఖాస్తుల ఆహ్వానం
- ఐదుగురు సిబ్బందితో వెళ్తున్న షార్జా-పాకిస్థాన్ కార్గో విమానం మిస్సింగ్..!
- ఉపాధి కోసం గల్ఫ్కు వెళ్లి కన్నుమూసిన ఇద్దరు తెలుగు కార్మికులు
- NEET-UGలో భారీ మార్పులు..వచ్చే ఏడాది నుంచి కంప్యూటర్లోనే పరీక్షలు
- మల్కాజ్గిరిలో 5వ టీజీ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్కు ఘన ప్రారంభం
- 35 వేల అడుగుల ఎత్తులో ప్రాణాలు కాపాడిన యూఏఈ నర్సు
- భారత నౌకను వెనక్కి పంపిన ఇరాన్







