ప్రభుత్వ ప్రాజెక్టుల్లో 419,421 మంది వలస కార్మికులు
- September 14, 2020
కువైట్ సిటీ:పలు ప్రభుత్వ కాంట్రాక్టుల్లో 419,421 మంది వలస కార్మికులు పనిచేస్తున్నారు. వివిధ రకాలైన ప్రాజెక్టుల నిమిత్తం 4,497 కాంట్రాక్టుల్ని కంపెనీలకు గవర్నమెంట్ అప్పగించడం జరిగింది గత 10 ఏళ్ళలో. వీటిల్లో 1,348 కంపెనీలు 100మందికి పైగా కార్మికుల్ని కఅగి వున్నాయి ప్రభుత్వ ప్రాజెక్టుల నిమిత్తం. మినిస్టర్ ఆఫ్ సోషల్ ఎఫైర్స్ అండ్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ పర్ ఎకనమిక్ ఎఫైర్స్ మర్యాం అల్ అకీల్ ఈ విషయాన్ని వెల్లడించారు. ఇదిలా వుంటే, గవర్నమెంటు ప్రాజెక్టుల్లో పనిచేస్తున్న వలసదారులకు సంబంధించి రెసిడెన్సీ గడువు తీరిన వారి సంఖ్య 28,748గా వుంది.
తాజా వార్తలు
- ‘అరబ్ రీడింగ్ ఛాలెంజ్’ విజేతలతో షేక్ మొహమ్మద్ భేటీ
- నేపాల్కు మూడో యూఏఈ సహాయక విమానం.. సెర్చ్ అండ్ రెస్క్యూ బృందం రాక
- అబ్దుల్ రెహ్మాన్ యూసుఫ్ అల్-ఖరదావీకి యూఏఈ అధ్యక్షుడి క్షమాభిక్ష
- షార్జా ప్రభుత్వ ఉద్యోగులకు కనీస జీవన ప్రమాణం AED 20,000కు పెంపు
- భారత, క్యూబా రాయబారులతో ఫుజైరా క్రౌన్ ప్రిన్స్ భేటీ
- తిరుమల శ్రీవారి ఆలయ కొత్త డిప్యూటీ ఈఓగా భాస్కర్!
- డిస్కౌంట్ నిబంధనలు.. ఆగస్టులో 20 వేలకుపైగా తనిఖీలు..!!
- కువైట్ లో సబ్లీజింగ్.. ప్రైవేట్ క్లినిక్ లైసెన్స్ రద్దు..!!
- నేపాల్ వరద బాధితులకు కేంద్రం సాయం
- యూఏఈలో యాంటి కమర్షియల్ ఫ్రాడ్ లా.. 24గంటల్లో తొలగించాల్సిందే..!!







