తెలంగాణలో కొత్తగా 2,058 కరోనా పాజిటివ్ కేసులు
- September 15, 2020హైదరాబాద్:తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. కొత్తగా 2,058 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. అలాగే 24 గంటల్లో 10 మంది మృతి చెందారు. కొత్తగా జీహెచ్ఎంసీ పరిధిలో 277 పాజిటివ్ కేసులు, రంగారెడ్డి 143, కరీంనగర్లో 135 పాజిటివ్ కేసులు వచ్చాయి. కొత్త కేసులతో కలిపి తెలంగాణలో కరోనా కేసులు 1,60,571కి చేరాయి. ఇందులో 129,187 మంది డిశ్చార్జ్ అయ్యారు. కరోనాతో రాష్ట్రవ్యాప్తంగా 984 మంది మరణించారు. 30,400 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
--హరి(మాగల్ఫ్ ప్రతినిధి,తెలంగాణ)
తాజా వార్తలు
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్
- వీసా కోసం లంచం...ఉద్యోగికి 4 ఏళ్ల జైలుశిక్ష
- గాజా భవిష్యత్తు. నెతన్యాహుపై క్యాబినెట్ అసంతృప్తి..!
- ఒమన్ ఎయిర్ వింటర్ షెడ్యూల్ పొడిగింపు
- ఏపీలో సంక్షేమ పథకాల అమలుకు నిధులు విడుదల
- ఉద్యోగులకు ఎమిరేట్స్ బోనస్. ప్రైవేట్ కంపెనీలు అనుసరిస్తాయా?
- ఏపీ ఎన్నికల ఫలితాలపై రూ.కోట్లలో బెట్టింగ్లు