వాక్సిన్ ప్రొక్యూర్మెంట్, కో-ఆపరేషన్పై ఒమన్ - ఇండియా చర్చలు
- September 15, 2020
మస్కట్: మినిస్టర్ ఆఫ్ హెల్త్ డాక్టర్ మొహమ్మద్ అల్ సీదీ, ఒమన్లో భారత రాయబారి అయిన మను మహావర్కి సాదరంగా ఆమ్వానం పలికారు. ఈ సందర్భంగా ఇరువురి మధ్యా పలు అంశాలపై చర్చలు జరిగాయి. ఒమన్ - భారత్ మిత్రదేశాలనీ, కరోనా నేపథ్యంలో ఇరు దేశాల మధ్యా సంపూర్ణ సహాయ సహకారాలు చోటు చేసుకున్నాయని ఇరువురూ పేర్కొన్నారు. కాగా, కరోనా వ్యాక్సిన్ తయారీ, ప్రొక్యూర్మెంట్, సహకారం వంటి విషయాలపై ఇద్దరి మధ్యా చర్చ జరిగింది. క్లినికల్ ట్రయల్స్ విషయంలో సుల్తానేట్ చాలా ప్రత్యేకత కలిగిన, సమర్థవంతమైన, సేఫ్ ప్లేస్ అని హెల్త్ మినిస్టర్ పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!







