వాక్సిన్ ప్రొక్యూర్మెంట్, కో-ఆపరేషన్పై ఒమన్ - ఇండియా చర్చలు
- September 15, 2020
మస్కట్: మినిస్టర్ ఆఫ్ హెల్త్ డాక్టర్ మొహమ్మద్ అల్ సీదీ, ఒమన్లో భారత రాయబారి అయిన మను మహావర్కి సాదరంగా ఆమ్వానం పలికారు. ఈ సందర్భంగా ఇరువురి మధ్యా పలు అంశాలపై చర్చలు జరిగాయి. ఒమన్ - భారత్ మిత్రదేశాలనీ, కరోనా నేపథ్యంలో ఇరు దేశాల మధ్యా సంపూర్ణ సహాయ సహకారాలు చోటు చేసుకున్నాయని ఇరువురూ పేర్కొన్నారు. కాగా, కరోనా వ్యాక్సిన్ తయారీ, ప్రొక్యూర్మెంట్, సహకారం వంటి విషయాలపై ఇద్దరి మధ్యా చర్చ జరిగింది. క్లినికల్ ట్రయల్స్ విషయంలో సుల్తానేట్ చాలా ప్రత్యేకత కలిగిన, సమర్థవంతమైన, సేఫ్ ప్లేస్ అని హెల్త్ మినిస్టర్ పేర్కొన్నారు.
తాజా వార్తలు
- జహ్రాలో అనుమతి లేని గ్రోసెరీ స్టోర్ గుట్టురట్టు..!!
- గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయ స్థలాల పై AAI పరిశీలన..!
- అగ్నిపర్వతం బద్దలు..301 విమాన సర్వీసులకు అంతరాయం
- దుబాయ్లో మధ్యప్రదేశ్ ప్రత్యేక ODOP ఉత్పత్తుల ప్రదర్శన
- గ్రేటర్ పారిస్లో ‘నమస్తే’ శిల్పం ఆవిష్కరణ
- దుబాయ్లో అరబ్ పార్లమెంట్ అధ్యక్షుడితో మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ భేటీ
- ఎడారీకరణ నియంత్రణకు సౌదీ అరేబియా, కువైట్ సంయుక్త చర్యలు
- హిజ్రాల పై ఫిర్యాదులు.. స్పందించిన డీజీపీ సి.వి.ఆనంద్
- ఉన్నత విద్యలో సంస్కరణలు, పరిశోధనలకు ప్రాధాన్యమివ్వాలి: టి.గవర్నర్
- ఖతార్లో ప్రజలకు పోలీసుల సూచనలు..QID వెంట ఉంచుకోవాలి







