ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం

- November 11, 2025 , by Maagulf
ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం

న్యూ ఢిల్లీ: మరికాపేసట్లో తమ ఇంటికి చేరుకుని, తమ కుటుంబ సభ్యులతో హాయిగా ఉందామనుకున్న వారి ప్రాణాలు క్షణాల్లో గాల్లో కలిసిపోయాయి. ఢిల్లీలో కారు పేలుడు ఘటనలో ఇప్పటివరకు 13 మంది మరణించినట్లుగా వేదన తెలుస్తోంది. మరెందరో గాయపడ్డారు. తమ ప్రియులను కోల్పోయిన బంధువులు, కుటుంబ సభ్యుల వర్ణనాతీతం. ఇక ఈ ఘటనకు సంబంధించిన కేసు దర్యాప్తు విషయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది.ఈ కేసును విచారణ బాధ్యతను జాతీయ దర్యాప్తు సంస్థ (NIA)కు కేంద్ర హోంమంత్రిత్వశాఖ అప్పగించింది. దీంతో దర్యాప్తు మరింత వేగం పుంజుకోనుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com