కంపెనీలకు మాత్రమే ఆదాయపు పన్ను చట్టం మార్పులు వర్తింపు
- September 16, 2020మస్కట్:ఆదాయపు పన్ను చట్టంలో మార్పులు చేయబడిన ప్రొవిజన్స్ కేవలం కంపెనీలకు సంబంధించినవి మాత్రమేనని అధికారులు వెల్లడించారు. సుల్తాన్ హైతం బిన్ టారిక్ జారీ చేసిన రాయల్ డిక్రీ సెప్టెంబర్ 14న విడుదలైన విషయం విదితమే. ఈ డిక్రీపై మినిస్ట్రీ అధికారులు స్పష్టతనిచ్చారు. కంపెనీల లాభాలపై టాక్స్కి సంబంధించి ఈ చట్టంలో మార్పులు జరిగాయనీ, ఇండివిడ్యువల్స్కి ఈ మార్పులతో ఎలాంటి సంబంధం లేదని పేర్కొన్నారు. ఇన్స్టిట్యూషన్, ఫెసిలిటీ లేదా ఒమనీ కంఎనీ లేదా స్టేబుల్ ఎస్టాబ్లిష్మెంట్కి సంబంధించి రెగ్యులేషన్స్ ఇందులో పేర్కొనబడినట్లు అధికారులు వివరించారు. ఆయా ఫెసిలిటీస్, సుల్తానేట్లో కమర్షియల్ రిజిస్ట్రీ కలిగి వుంటే, టాక్స్ చట్టం పరిధిలోకి వస్తాయి.
తాజా వార్తలు
- ఏపీలో టెన్షన్ టెన్షన్..
- ఏపీలో రికార్డు స్థాయిలో పోలింగ్..
- మెట్రో అమ్మకం పై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
- హైదరాబాద్ నెహ్రూ జూలాజికల్ పార్క్ లో మగ తెల్లపులి మృత్యువాత
- బయోమెట్రిక్ ఫింగర్ప్రింట్ గడువు పొడిగింపు
- కువైట్ నుండి బయలుదేరిన మెజెస్టి ది సుల్తాన్
- రియల్ ఎస్టేట్ ఏజెంట్లపై కొరడా..7 సంస్థల లైసెన్స్లు సస్పెండ్
- యూఏఈ ఫ్లైట్స్..కొత్త ప్రోటోకాల్ జారీ
- వారంలో 450,000 మంది ప్రజలు రఫా నుండి తరలిపోయారు.. UN
- యూఏఈలో దశల వారీగా జయవాన్ డెబిట్ కార్డ్ల జారీ