1,27,000 మంది వలసదారులకు ముగిసిన రెసిడెన్సీ
- September 17, 2020
కువైట్ సిటీ:1,27,000 మంది వలసదారుల రెసిడెన్సీ గడువు ముగిసింది. కువైట్ వెలుపల వున్న ఈ వలసదారులు, దేశంలోకి కొత్త వీసా లేకుండా ప్రవేశించడానికి వీల్లేదని అధికారులు పేర్కొన్నారు. ప్రభుత్వ ఏజెన్సీల్లో పనిచేస్తున్న కొందరు వలసదారులు కూడా తమ గడువు తీరడంతో, తిరిగి కువైట్ రాలేని పరిస్థితులు వున్నాయి. ఆన్లైన్ ద్వారా తమ రెసిడెన్సీని రెన్యువల్ చేసుకోవాల్సిందిగా మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ సూచించగా, కొందరు ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు. పైన పేర్కొన్నవారు మాత్రం సద్వినియోగం చేసుకోలేకపోయారు.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- ఎమిరేట్స్ స్కైవార్డ్స్ సభ్యులకు యూరప్లో 12 వేలకు పైగా రైలు గమ్యస్థానాలకు మైల్స్తో ప్రయాణం
- యూఏఈలో ఆరు నెలల్లో 42 గృహ కార్మికుల నియామక సంస్థలకు జరిమానాలు
- పీఎం ఇంటర్న్షిప్ పథకంలో ఏపీకి మరిన్ని అవకాశాలు కోరిన ఎంపీ బాలశౌరి
- హైవే ప్రయాణికులకు కేంద్రం భారీ శుభవార్త
- హైదరాబాద్ కి భారీ వర్షాల హెచ్చరిక..
- తానా ప్రపంచసాహిత్యవేదిక 94 వ సమావేశం విజయవంతం
- పేపర్ లీక్ల పై కఠిన చట్టం...
- ఇరాన్-ఒమన్ చర్చల్లో పురోగతి
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాపై నిషేధం..తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్య విషయాలు
- ఏపీ, తెలంగాణకు వాతావరణ శాఖ అలర్ట్







