మర్డర్ వార్తల్లో నిజం లేదు: ఆర్ఓపి
- September 18, 2020
మస్కట్: నార్త్ అల్ బతినా గవర్నరేట్ పరిధిలో హత్య జరిగిందంటూ వస్తున్న సోషల్ మీడియా కథనాల్లో నిజం లేదని రాయల్ ఒమన్ పోలీస్ పేర్కొంది. నార్త్ అల్ బతినాలోని విలాయత్ ఆఫ్ షినాస్లో హత్య జరిగిందని సోషల్ మీడియాలో కథనాలు వినిపిస్తున్న విషయం విదితమే. కాగా, ఫోరెన్సిక్ పరీక్షల్లో క్రిమినల్ సస్పిషన్కి సంబంధించి ఎలాంటి ఆధారాలూ లేవని రాయల్ ఒమన్ పోలీస్ తన ప్రకటనలో స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్లాల్ స్పందన
- భారత్-పాక్ మ్యాచ్ ఎక్కడ చూడొచ్చంటే?
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!
- యూఏఈ ఎతిహాద్ ఫ్లైట్స్ చెక్-ఇన్ ఆలస్యం..!!
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..