మర్డర్ వార్తల్లో నిజం లేదు: ఆర్ఓపి
- September 18, 2020
మస్కట్: నార్త్ అల్ బతినా గవర్నరేట్ పరిధిలో హత్య జరిగిందంటూ వస్తున్న సోషల్ మీడియా కథనాల్లో నిజం లేదని రాయల్ ఒమన్ పోలీస్ పేర్కొంది. నార్త్ అల్ బతినాలోని విలాయత్ ఆఫ్ షినాస్లో హత్య జరిగిందని సోషల్ మీడియాలో కథనాలు వినిపిస్తున్న విషయం విదితమే. కాగా, ఫోరెన్సిక్ పరీక్షల్లో క్రిమినల్ సస్పిషన్కి సంబంధించి ఎలాంటి ఆధారాలూ లేవని రాయల్ ఒమన్ పోలీస్ తన ప్రకటనలో స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్
- కేంద్ర విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ప్రహ్లాద్ జోషి..
- విమానాల రద్దు పై వస్తున్న వార్తలు అవాస్తవం.. సాధారణంగానే సేవలు: కువైట్ ఎయిర్వేస్
- డిసప్పియర్ ఇంక్తో చెక్కు.. ఓ అరబ్ వ్యక్తికి షాకిచ్చిన దుబాయ్ కోర్టు..!!
- కువైట్ లో బాటిల్ వాటర్ కొనుగోలుపై పరిమితి కొనసాగింపు..!!







