నర్సరీ రీ-ఓపెనింగ్ ఇంకాస్త ఆలస్యం
- September 18, 2020
బహ్రెయినీ అథారిటీస్, దేశంలో నర్జరీలు అక్టోబర్ నెలాఖరు వరకు మూసివేయబడ్తాయని స్పష్టం చేశాయి. కరోనా వైరస్ నుంచి చిన్నారుల్ని కాపాడేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. అక్టోబర్ 25 వరకు నర్సరీలు మూసివేయబడతాయని మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ సోషల్ డెవలప్మెంట్ స్పష్టం చేయడం జరిగింది. నేషనల్ మెడికల్ టీం అలాగే స్టేట్ కో-ఆర్డినేషన్ కమిటీని ఎప్పటికప్పుడు సంప్రదించి తగిన విధంగా నిర్ణయాలు తీసుకుంటున్నట్లు మినిస్ట్రీ పేర్కొంది.
తాజా వార్తలు
- నిబంధనలు ఉల్లంఘించిన డ్రైవర్లకు 10,000 Dh వరకు జరిమానా, 12 బ్లాక్ పాయింట్లు
- ఒకే వేదిక పై సీఎం చంద్రబాబు, రేవంత్ రెడ్డి..
- ఇన్ఫోసిస్ కొత్త ప్రోత్సాహకాలు
- తెరుచుకున్న శబరిమల ఆలయం..
- ఫిబ్రవరి నెల దర్శన కోటా విడుదల వివరాలు
- చంద్రయాన్-4కు సిద్ధమైన ఇస్రో కీలక అప్డేట్..
- సహెల్ యాప్లో కొత్త సేవ ప్రారంభం
- మరోమారు ముఖ్యమంత్రిగా నితీశ్ కుమార్..!
- IPL 2026: ఫ్రాంచైజీల రిటెన్షన్ లిస్ట్ ఇదే
- 'దమ్ముంటే పట్టుకోండి' అన్నాడు..చాలా సింపుల్ గా పట్టుకున్నారు: CV ఆనంద్







