నర్సరీ రీ-ఓపెనింగ్ ఇంకాస్త ఆలస్యం
- September 18, 2020
బహ్రెయినీ అథారిటీస్, దేశంలో నర్జరీలు అక్టోబర్ నెలాఖరు వరకు మూసివేయబడ్తాయని స్పష్టం చేశాయి. కరోనా వైరస్ నుంచి చిన్నారుల్ని కాపాడేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. అక్టోబర్ 25 వరకు నర్సరీలు మూసివేయబడతాయని మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ సోషల్ డెవలప్మెంట్ స్పష్టం చేయడం జరిగింది. నేషనల్ మెడికల్ టీం అలాగే స్టేట్ కో-ఆర్డినేషన్ కమిటీని ఎప్పటికప్పుడు సంప్రదించి తగిన విధంగా నిర్ణయాలు తీసుకుంటున్నట్లు మినిస్ట్రీ పేర్కొంది.
తాజా వార్తలు
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్లాల్ స్పందన
- భారత్-పాక్ మ్యాచ్ ఎక్కడ చూడొచ్చంటే?
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!