నర్సరీ రీ-ఓపెనింగ్ ఇంకాస్త ఆలస్యం
- September 18, 2020
బహ్రెయినీ అథారిటీస్, దేశంలో నర్జరీలు అక్టోబర్ నెలాఖరు వరకు మూసివేయబడ్తాయని స్పష్టం చేశాయి. కరోనా వైరస్ నుంచి చిన్నారుల్ని కాపాడేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. అక్టోబర్ 25 వరకు నర్సరీలు మూసివేయబడతాయని మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ సోషల్ డెవలప్మెంట్ స్పష్టం చేయడం జరిగింది. నేషనల్ మెడికల్ టీం అలాగే స్టేట్ కో-ఆర్డినేషన్ కమిటీని ఎప్పటికప్పుడు సంప్రదించి తగిన విధంగా నిర్ణయాలు తీసుకుంటున్నట్లు మినిస్ట్రీ పేర్కొంది.
తాజా వార్తలు
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్
- కేంద్ర విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ప్రహ్లాద్ జోషి..
- విమానాల రద్దు పై వస్తున్న వార్తలు అవాస్తవం.. సాధారణంగానే సేవలు: కువైట్ ఎయిర్వేస్
- డిసప్పియర్ ఇంక్తో చెక్కు.. ఓ అరబ్ వ్యక్తికి షాకిచ్చిన దుబాయ్ కోర్టు..!!
- కువైట్ లో బాటిల్ వాటర్ కొనుగోలుపై పరిమితి కొనసాగింపు..!!







