224 కరోనా పాజిటివ్‌ కేసులు, ఒకరి మృతి

- September 18, 2020 , by Maagulf
224 కరోనా పాజిటివ్‌ కేసులు, ఒకరి మృతి

దోహా:మినిస్ట్రీ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌ వెల్లడించిన వివరాల ప్రకారం సెప్టెంబర్‌ 18న మొత్తం 224 కొత్త కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. 209 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఒకరు మృతి చెందారు. 224 కేసుల్లో 214 కమ్యూనిటీ కేసులు కాగా, 10 మంది ట్రావెలర్స్‌గా గుర్తించారు. కరోనా పాజిటివ్‌గా తేలిన వ్యక్తుల్ని ఐసోలేషన్‌కి పంపించారు. కాగా 122,917 కరోనా పాజిటివ్‌ కేసులు ఇప్పటిదాకా నమోదయ్యాయి. వీటిల్లో 2886 యాక్టివ్‌ కేసులు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com