224 కరోనా పాజిటివ్ కేసులు, ఒకరి మృతి
- September 18, 2020
దోహా:మినిస్ట్రీ ఆఫ్ పబ్లిక్ హెల్త్ వెల్లడించిన వివరాల ప్రకారం సెప్టెంబర్ 18న మొత్తం 224 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 209 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఒకరు మృతి చెందారు. 224 కేసుల్లో 214 కమ్యూనిటీ కేసులు కాగా, 10 మంది ట్రావెలర్స్గా గుర్తించారు. కరోనా పాజిటివ్గా తేలిన వ్యక్తుల్ని ఐసోలేషన్కి పంపించారు. కాగా 122,917 కరోనా పాజిటివ్ కేసులు ఇప్పటిదాకా నమోదయ్యాయి. వీటిల్లో 2886 యాక్టివ్ కేసులు.
తాజా వార్తలు
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్
- కేంద్ర విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ప్రహ్లాద్ జోషి..
- విమానాల రద్దు పై వస్తున్న వార్తలు అవాస్తవం.. సాధారణంగానే సేవలు: కువైట్ ఎయిర్వేస్







