పబ్లిక్ స్కూల్ షెడ్యూల్ని ప్రకటించిన మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్
- September 19, 2020
కువైట్ సిటీ: మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇ-లెర్నింగ్ కమిటీ, ఇ-లెర్నింగ్ షెడ్యూల్ని పబ్లిక్ స్కూల్ స్టూడెంట్స్ కోసం ప్రకటించింది. అన్ని క్లాసెస్, ఆన్లైన్ ద్వారా రియల్ టైవ్ులో కనెక్ట్ అవుతాయి స్టూడెంట్స్తో. నాలుగవ గ్రేడ్ మరియు ఆ పైన గ్రేడ్స్కి ఇది వర్తిస్తుంది. కిండర్గార్టెన్స్ నుంచి మూడవ గ్రేడ్ వరకు, ప్రి-రికార్డెడ్ మెథడ్లో అందిస్తారు. నాలుగు, ఐదు గ్రేడ్స్కి ఆన్లైన్ క్లాస్లు మధ్యాహ్నం 3 గంటల నుంచి 5 గంటల వరకు నిర్వహిస్తారు. ఆరవ గ్రేడ్ నుంచి ఎనిమిదవ గ్రేడ్ విద్యార్థులకు ఉదయం 8 గంటల నుంచి 10.30 నిమిషాల వరకు క్లాసులు జరుగుతాయి. హైస్కూల్ స్టూడెంట్స్ ఉదయం 10.40 నిమిషాల నుంచి మధ్యాహ్నం 1.30 నిమిషాల వరకు క్లాసులకు అటెండ్ అవ్వాల్సి వుంటుంది. కాగా, అక్టోబర్ 4న స్కూల్స్ ఓపెన్ అయ్యే అవకాశాలున్నాయి. మార్చి 12న స్కూల్స్ కరోనా నేపథ్యంలో సస్పెండ్ చేయబడ్డాయి.
తాజా వార్తలు
- శ్రీవారి భక్తులకు అలర్ట్..
- రాష్ట్ర గవర్నర్ను కలిసిన డా.ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ ఉపకులపతి
- యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధిపై సీఎం రేవంత్ దిశానిర్దేశం
- ఫిన్లాండ్లో ఉద్యోగాలకు ఏపీఎస్ఎస్డీసీ ద్వారా దరఖాస్తుల ఆహ్వానం
- ఐదుగురు సిబ్బందితో వెళ్తున్న షార్జా-పాకిస్థాన్ కార్గో విమానం మిస్సింగ్..!
- ఉపాధి కోసం గల్ఫ్కు వెళ్లి కన్నుమూసిన ఇద్దరు తెలుగు కార్మికులు
- NEET-UGలో భారీ మార్పులు..వచ్చే ఏడాది నుంచి కంప్యూటర్లోనే పరీక్షలు
- మల్కాజ్గిరిలో 5వ టీజీ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్కు ఘన ప్రారంభం
- 35 వేల అడుగుల ఎత్తులో ప్రాణాలు కాపాడిన యూఏఈ నర్సు
- భారత నౌకను వెనక్కి పంపిన ఇరాన్







