పబ్లిక్ స్కూల్ షెడ్యూల్ని ప్రకటించిన మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్
- September 19, 2020
కువైట్ సిటీ: మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇ-లెర్నింగ్ కమిటీ, ఇ-లెర్నింగ్ షెడ్యూల్ని పబ్లిక్ స్కూల్ స్టూడెంట్స్ కోసం ప్రకటించింది. అన్ని క్లాసెస్, ఆన్లైన్ ద్వారా రియల్ టైవ్ులో కనెక్ట్ అవుతాయి స్టూడెంట్స్తో. నాలుగవ గ్రేడ్ మరియు ఆ పైన గ్రేడ్స్కి ఇది వర్తిస్తుంది. కిండర్గార్టెన్స్ నుంచి మూడవ గ్రేడ్ వరకు, ప్రి-రికార్డెడ్ మెథడ్లో అందిస్తారు. నాలుగు, ఐదు గ్రేడ్స్కి ఆన్లైన్ క్లాస్లు మధ్యాహ్నం 3 గంటల నుంచి 5 గంటల వరకు నిర్వహిస్తారు. ఆరవ గ్రేడ్ నుంచి ఎనిమిదవ గ్రేడ్ విద్యార్థులకు ఉదయం 8 గంటల నుంచి 10.30 నిమిషాల వరకు క్లాసులు జరుగుతాయి. హైస్కూల్ స్టూడెంట్స్ ఉదయం 10.40 నిమిషాల నుంచి మధ్యాహ్నం 1.30 నిమిషాల వరకు క్లాసులకు అటెండ్ అవ్వాల్సి వుంటుంది. కాగా, అక్టోబర్ 4న స్కూల్స్ ఓపెన్ అయ్యే అవకాశాలున్నాయి. మార్చి 12న స్కూల్స్ కరోనా నేపథ్యంలో సస్పెండ్ చేయబడ్డాయి.
తాజా వార్తలు
- ప్రాంతీయ పరిణామాలు, ద్వైపాక్షిక సహకారం పై యూఏఈ అధ్యక్షుడు–బ్రిటన్ ప్రధాని చర్చలు
- కోల్కతా పై లక్నో విజయం
- ముంబై ఎయిర్పోర్ట్లో అగ్నిప్రమాదం: టెర్మినల్-1 వద్ద టెన్షన్!
- సీజ్ఫైర్ ఒప్పందం..ఇరాన్ డిమాండ్స్, అమెరికా ప్రతిపాదనలు
- CPTOగా ప్రసన్న ప్రసాద్ నియామకం
- సీజ్ ఫైర్.. 2-3 నెలల్లో ప్రయాణికుల్లో విశ్వాసం..!!
- సౌదీ ఇంధన కేంద్రాలపై ఇరాన్ దాడులు..బహ్రెయిన్ ఫైర్..!!
- యుద్ధ విరమణ..యూఏఈ, కువైట్, బహ్రెయిన్ పై ఆగని దాడులు..!!
- 42 భవనాలు నేలమట్టం..కువైట్ మున్సిపాలిటీ ఆదేశాలు..!!
- ఖతార్ లో భారీ వర్షాలు..సేఫ్టీ గైడ్ లైన్స్ జారీ..!!









