అబుధాబి:మద్యం ప్రియులకు శుభవార్త!
- September 22, 2020అబుధాబి:అబుధాబి మద్యం ప్రియులకు లైసెన్సులు జారీ చేసే వ్యవస్థను ఎత్తేసింది. దీంతో ఇకపై ఇక్కడ మద్యం కొనుగోలు, తరలింపు, నిల్వలకు ప్రత్యేక లైసెన్సులు పొందాల్సిన అవసరం ఉండబోదు. ఈమేరకు వివరాలతో కూడిన ఉత్తర్వులు వారం క్రితమే మద్యం పంపిణీదారులు, దుకాణదారులకు అందాయి. వాటి ప్రకారం.. 21 ఏళ్లకు పైబడిన వారికే మద్యాన్ని విక్రయిస్తారు. మద్యాన్ని ఇళ్లు, ప్రభుత్వ అనుమతులు పొందిన బార్లు, హోటళ్లు, క్లబ్లలో మాత్రమే తాగాలి. ఇక్కడి ముస్లింలు మద్యం కొనడంపై అమల్లో ఉన్న నిషేధాన్ని కూడా ఉపసంహరించుకున్నారు. స్టోర్ మేనేజర్ కు పర్యాటకులు తమ పాస్పోర్ట్ మరియు వీసా స్టాంప్ చూపించి తాత్కాలిక లైసెన్స్ పొందటానికి అధికారులు అనుమతించారు.
--సుమన్(మాగల్ఫ్ ప్రతినిధి,అబుధాబి)
తాజా వార్తలు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు