ఇల్లీగల్ ఫండ్ రైజింగ్ యాక్టివిటీస్
- September 22, 2020
మనామా:ఇండియన్ స్కూల్ బహ్రెయిన్ (ఐఎస్బి), విద్యార్థులకు సాయం చేస్తున్నామని చెబుతూ స్కూల్ తరఫున కొందరు అక్రమ వసూళ్ళకు పాల్పడుతున్నారనీ, ఇలాంటివారి పట్ల అప్రమత్తంగా వుండాలని ఐఎస్బి ఛైర్మన్ ప్రిన్స్ నటరాజన్ విజ్ఞప్తి చేశారు. స్కూల్ పేరు చెప్పి ఎలాంటి రశీదులూ లేకుండా కొందరు వ్యక్తులు వసూళ్ళకు పాల్పడుతున్న విషయం తమ దృష్టికి వచ్చిందని ఆయన పేర్కొన్నారు. ఇలాంటి వ్యక్తులు చేసే అక్రమ కార్యకలాపాలకు తమ సంస్థ బాధ్యత వహించబోదని అన్నారు. ఛారిటబుల్ ఇనీషియేటివ్స్లో భాగంగా ఐఎస్బికి ఎవరైనా నిధులు ఇవ్వాలనుకుంటే, ప్రిన్సిపల్ లేదా అకడమిక్ బృందాన్ని సంప్రదించాలని కోరారు. తమ స్కూల్ ద్వారా చాలామంది పిల్లలకు సేవలందిస్తున్నామని, 1000 మందికి పైగా ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న విద్యార్థులకు సాయమందిస్తున్నామని అన్నారు.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు