భారత్లో కరోనా విజృంభణ.. గత 24 గంటల్లో..
- September 23, 2020
న్యూ ఢిల్లీ:భారత్లో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గత 24 గంటల్లో... 9 లక్షల 53 వేల 683 పరీక్షలు నిర్వహించగా... 83 వేల 347 మందికి పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 56 లక్షల 46 వేల 11కి చేరినట్టు.. కేంద్ర ఆరోగ్యశాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. దేశంలో ప్రస్తుతం 9 లక్షల 68 వేల 377 యాక్టివ్ కేసులున్నాయి. నిన్న ఒక్క రోజులో కరోనా నుంచి 89 వేల 746 మంది కోలుకోగా.. ఇప్పటి వరకు మొత్తం 45 లక్షల 87 వేల 613 మంది రికవర్ అయ్యారు. నిన్న ఒక్క రోజులో కరోనాతో ఒక వెయ్యి 85 మంది చనిపోయారు. దేశంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 90 వేలు దాటింది.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు