కోవిడ్ 19:6వ గ్రేడ్ నుంచి పై తరగతుల విద్యార్ధులకు 100% ఆన్ లైన్ లోనే పాఠాలు
- September 23, 2020
అబుధాబి:ఉన్నత పాఠాశాల విద్యార్ధుల విద్యా విధానంపై అబుధాబి విద్యాశాఖ అధికారులు స్పష్టత ఇచ్చారు.ఆరు అంతకు మించి గ్రేడ్ విద్యార్ధులకు వంద శాతం ఆన్ లైన్ లోనే పాఠాలు బోధించనున్నట్లు వెల్లడించారు. కరోనా నేపథ్యంలో ప్రతీ విద్యార్ధి, వారి కుటుంబ సభ్యుల ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకొని ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు కోవిడ్ నియంత్రణ చర్యలను పర్యవేక్షిస్తున్న అత్యవసర, విపత్తు నిర్వహణ కమిటీ తెలిపింది. అయితే..9వ గ్రేడ్ నుంచి 12వ గ్రేడ్ విద్యార్ధులు మాత్రం వ్యక్తిగతంగా తరగతులు హజరవుతారా...ఈ-లెర్నింగ్ వైపు మొగ్గు చూపుతారా అనేది వాళ్లే నిర్ణయించుకునే అవకాశం కల్పించారు. వివిధ యూనివర్సిటీలు, అంతర్జాతీయ పరీక్షలకు హజరవుతారు కనుక ఇష్టం ఉన్నవారు వ్యక్తిగతంగా తరగతులకు హజరయ్యేందుకు ఆమోదం తెలిపారు.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు