లోన్ ఇన్స్టాల్మెంట్స్ పోస్ట్పోన్మెంట్స్: అడ్మిషన్ ఫీజు లేదన్న సీబీబీ
- September 23, 2020
మనామా:సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ బహ్రెయిన్, అన్ని బ్యాంకులు, ఫైనాన్స్ కంపెనీలు అలాగే మైక్రో ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్కి ఓ సర్క్యులర్ జారీ చేయడం జరిగింది. ఈ ఏడాది ముగిసేవరకు లోన్ పోస్ట్పోన్ అభ్యర్థనలకు ఎలాంటి అడ్మినిస్ట్రేటివ్ ఫీజు అవసరం లేదని అందులో పేర్కొన్నారు. లోన్లకు సంబంధించిన టెర్మ్స్ అండ్ కండిషన్స్కి అనుగుణంగా ఈ నిర్ణయాన్ని అమలు చేయాల్సిందిగా సిబిబి అన్ని బ్యాంకులకు సమాచారం పంపించింది. ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో క్యాబినెట్ సూచన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సిబిబి వెల్లడించింది.
తాజా వార్తలు
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్లాల్ స్పందన
- భారత్-పాక్ మ్యాచ్ ఎక్కడ చూడొచ్చంటే?
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!