రైల్వే శాఖ సహాయ మంత్రి సురేష్ అంగడి మృతి పట్ల ఎపి గవర్నర్ సంతాపం
- September 23, 2020
విజయవాడ, సెప్టెంబర్ 23: కరోనాకు చికిత్స పొందుతూ రైల్వే శాఖ సహాయ మంత్రి సురేష్ అంగడి బుధవారం ఆకస్మికంగా మృతి చెందటం పట్ల ఆంధ్రప్రదేశ్ గవర్నర్ మాననీయ బిశ్వ భూషన్ హరిచందన్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. గవర్నర్ హరిచందన్ మాట్లాడుతూ 2004 నుండి పార్లమెంటు సభ్యునిగా, 2019 నుండి రైల్వే శాఖ సహాయ మంత్రి గా పనిచేసిన సురేష్ అంగడి సేవలను కర్ణాటక ప్రజలు, దేశ ప్రజలు ఎల్లప్పుడూ గుర్తుంచు కుంటారన్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానన్నారు. గవర్నర్ హరిచందన్ దివంగత సురేష్ కుటుంబ సభ్యులకు హృదయపూర్వక సంతాపం తెలిపారు.
తాజా వార్తలు
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్లాల్ స్పందన
- భారత్-పాక్ మ్యాచ్ ఎక్కడ చూడొచ్చంటే?
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!