తెలంగాణలో కొత్తగా 2,381 కరోనా పాజిటివ్ కేసులు
- September 25, 2020
హైదరాబాద్:తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతుంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,381 కేసులు నమోదయ్యాయి. అటు, ఈ మహమ్మారి బారినపడి 10 మరణించారు. తాజాగా నమోదైన కేసులతో తెలంగాణలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 1,81,627కు చేరింది. అయితే ఇప్పటివరకూ 1,50,160 మంది కరోనా నుంచి కోలుకోగా.. ఇంకా 30,387 మంది చికిత్స పొందుతున్నారు. తెలంగాణలో ఇప్పటి వరకూ కరోనా మహమ్మారికి బలై 1,080 మంది మృతి చెందారు.
--హరి(మాగల్ఫ్ ప్రతినిధి,తెలంగాణ)
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు