తెలంగాణలో కొత్తగా 2,381 కరోనా పాజిటివ్ కేసులు

- September 25, 2020 , by Maagulf
తెలంగాణలో కొత్తగా 2,381 కరోనా పాజిటివ్ కేసులు

హైదరాబాద్:తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతుంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,381 కేసులు నమోదయ్యాయి. అటు, ఈ మహమ్మారి బారినపడి 10 మరణించారు. తాజాగా నమోదైన కేసులతో తెలంగాణలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 1,81,627కు చేరింది. అయితే ఇప్పటివరకూ 1,50,160 మంది కరోనా నుంచి కోలుకోగా.. ఇంకా 30,387 మంది చికిత్స పొందుతున్నారు. తెలంగాణలో ఇప్పటి వరకూ కరోనా మహమ్మారికి బలై 1,080 మంది మృతి చెందారు.

--హరి(మాగల్ఫ్ ప్రతినిధి,తెలంగాణ)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com