బంగారం ధర రోజురోజుకీ పెరుగుతోంది..
- February 11, 2016
పెళ్లిళ్ల సీజన్, ప్రపంచ మార్కెట్ల ప్రభావం కారణంగా బంగారం ధర రోజురోజుకీ పెరుగుతోంది. 19నెలల గరిష్ఠానికి నేడు పసిడి ధర చేరింది. గురువారం బంగారం ధర రూ.215 పెరగడంతో.. పదిగ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.28,800కి చేరింది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 1,214.64 డాలర్లుగా ఉంది. మరోపక్క వెండి ధర మాత్రం స్వల్పంగా తగ్గింది. రూ.130 తగ్గి కేజీ వెండి ధర రూ.37,100కి చేరింది. నాణేల తయారీదారుల నుంచి కొనుగోళ్లు మందగించడంతో దీని ధరపై ప్రభావం చూపిందని బులియన్ మార్కెట్ వర్గాలు తెలిపాయి.
తాజా వార్తలు
- షార్లెట్లో NATS ఆధ్వరంలో మహిళా దినోత్సవ వేడుకలు
- తెలంగాణ మహిళా కాంగ్రెస్ నూతన అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణ
- టీవీ న్యూస్ ఛానళ్లకు కేంద్రం షాక్..
- ఏపీలో చిన్న పిల్లలకు సోషల్ మీడియా నిషేధం
- అమెజాన్ లో ‘ఎలక్ట్రానిక్స్ ప్రీమియర్ లీగ్’ ..ఆఫర్స్
- 'పిరికిపంద చర్య'గా ఉగ్రదాడి వర్ణన.. ఐక్యతకు పిలుపు!
- జీతం, సెలవులు మరియు మీ హక్కుల పై యూఏఈ లేబర్ లా ఏం చెబుతోంది?
- యూఏఈ సూపర్ మార్కెట్లలో పుష్కలంగా నిల్వలు..
- రంగంలోకి ఫుజైరా క్రౌన్ ప్రిన్స్
- DXB, DWC లో 48 గంటల్లో 1,140 ఫ్లైట్స్..!!









