ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడికి కరోనా పాజిటివ్
- September 29, 2020
న్యూ ఢిల్లీ:ఉపరాష్ట్రపతి వెంకయ్యానాయుడికి కరోనా సోకింది. ఆయనకు కోవిడ్ పాజిటివ్ వచ్చినట్లు వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ట్విట్ చేసింది. అయితే ఆయన సెల్ఫ్ ఐసోలేషన్లో ఉన్నట్లు తెలిపింది. ఆయనలో కరోనా లక్షణాలు పెద్దగా కనిపించడం లేదని వివరించింది. వెంకయ్యనాయుడు సతీమణి ఉషా నాయుడికి కరోనా నెగిటివ్ వచ్చింది.
తాజా వార్తలు
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!
- యూఏఈ ఎతిహాద్ ఫ్లైట్స్ చెక్-ఇన్ ఆలస్యం..!!
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!