కువైట్ దివంగత రాజు మృతి కి సంతాపం తెలిపిన భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి
- October 01, 2020
న్యూఢిల్లీ లోని కువైట్ రాయబార కార్యాలయం: కువైట్ దివంగత అమిర్ షేక్ సబా అల్-అహ్మద్ మృతికి తన ప్రగాఢ సంతాపాన్ని తెలిపిన భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్.
మంత్రి జైశంకర్ మాట్లాడుతూ "దివంగత అమిర్ షేక్ సబా అల్-అహ్మద్ అల్-జాబెర్ అల్-సబా మరణం పట్ల మేము చాలా బాధపడ్డాము. ఆయన ఒక తత్వవేత్త, ఆయన భారతదేశానికి నిజమైన స్నేహితుడు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపర్చడంలో ఆయన చేసిన గొప్ప కృషి ఎల్లప్పుడూ ప్రశంసించబడుతుంది."
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు