కువైట్ దివంగత రాజు మృతి కి సంతాపం తెలిపిన భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి
- October 01, 2020
న్యూఢిల్లీ లోని కువైట్ రాయబార కార్యాలయం: కువైట్ దివంగత అమిర్ షేక్ సబా అల్-అహ్మద్ మృతికి తన ప్రగాఢ సంతాపాన్ని తెలిపిన భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్.
మంత్రి జైశంకర్ మాట్లాడుతూ "దివంగత అమిర్ షేక్ సబా అల్-అహ్మద్ అల్-జాబెర్ అల్-సబా మరణం పట్ల మేము చాలా బాధపడ్డాము. ఆయన ఒక తత్వవేత్త, ఆయన భారతదేశానికి నిజమైన స్నేహితుడు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపర్చడంలో ఆయన చేసిన గొప్ప కృషి ఎల్లప్పుడూ ప్రశంసించబడుతుంది."
తాజా వార్తలు
- రెండోసారి బిగ్ టికెట్ తోనే జాక్ పాట్ కొట్టిన కేరళ నర్సు..!!
- ఖతార్లో రెండు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం..!!
- 459 మంది ఖైదీలకు ఒమన్ సుల్తాన్ క్షమాభిక్ష..!!
- సౌదీలో ఉరుములు, పిడుగులతో వర్షాలు.. 46 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు..!!
- 200 కి.మీ వేగంతో కారు నడిపిన కువైట్ పౌరుడికి జైలుశిక్ష..!!
- మానవ అక్రమ రవాణా కేసు అప్పీల్పై విచారణ వాయిదా...!!
- ఫ్రాన్స్లో సౌదీ మద్దతుతో అతిపెద్ద థీమ్ పార్క్ ప్రాజెక్ట్..6 బిలియన్ యూరోల పెట్టుబడి..!!
- ఒమన్లో బెగ్గింగ్.. ఏడాది జైలు, OMR 100 ఫైన్..!!
- ప్రభుత్వ పాఠశాలల్లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- కువైట్లో భారీ తనిఖీలు.. 67 కేసులు నమోదు..!!







