కువైట్ దివంగత రాజు మృతి కి సంతాపం తెలిపిన భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి
- October 01, 2020
న్యూఢిల్లీ లోని కువైట్ రాయబార కార్యాలయం: కువైట్ దివంగత అమిర్ షేక్ సబా అల్-అహ్మద్ మృతికి తన ప్రగాఢ సంతాపాన్ని తెలిపిన భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్.
మంత్రి జైశంకర్ మాట్లాడుతూ "దివంగత అమిర్ షేక్ సబా అల్-అహ్మద్ అల్-జాబెర్ అల్-సబా మరణం పట్ల మేము చాలా బాధపడ్డాము. ఆయన ఒక తత్వవేత్త, ఆయన భారతదేశానికి నిజమైన స్నేహితుడు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపర్చడంలో ఆయన చేసిన గొప్ప కృషి ఎల్లప్పుడూ ప్రశంసించబడుతుంది."
తాజా వార్తలు
- బహ్రెయిన్, కువైట్ పై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన జీసీసీ
- పోస్టాఫీస్ అదిరిపోయే స్కీమ్..
- మోదీ పర్యటనకు ఘన ముగింపు..యుద్ధ విమానాలతో ఇండోనేషియా వీడ్కోలు
- నాగ్పూర్ విమానాశ్రయానికి బహుళ దశల విస్తరణ ప్రణాళికను ఆవిష్కరించిన GMR ఎయిర్పోర్ట్స్
- పీఎఫ్ ఖాతాదారులకు ఊరట..
- 45 పైసలకే రూ. 10 లక్షల బీమా.. IRCTC టికెట్ బుకింగ్లో అద్భుత ఆఫర్!
- సోషల్ మీడియా ట్రాప్.. దాడి, దోపిడీ చేసిన 9 మంది అరెస్ట్..!!
- కువైట్లో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ పర్యటన..!!
- దోహాలో ఎలక్ట్రిక్ రోబో-టాక్సీల ట్రయల్ రన్ పూర్తి..త్వరలో రెండో దశ..!!
- FIFA క్వార్టర్ ఫైనల్స్ షెడ్యూల్ ఇదీ!







