జెడ్డాలో సోషల్ డిస్టెన్సింగ్ పట్ల నిర్లక్ష్యం
- October 01, 2020
సౌదీ పోలీస్, పలువురు కార్మికులపై హెల్త్ వయొలేషన్స్ నేపథ్యంలో కేసులు నమోదు చేశారు. పోర్ట్ సిటీ జెడ్డాలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఫేస్ మాస్క్లు ధరించకపోవడం, సోషల్ డిస్టెన్సింగ్ పాటించకపోవడం వంటి ఉల్లంఘనలకు సంబంధించి వీరిని కేసులు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. పోలీస్ ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించడం జరుగుతోందనీ, జెడ్డాలోని పలు మార్కెట్ ప్లేస్లలో తనిఖీలు జరుగుతున్నాయని అధికారులు పేర్కొన్నారు. కాగా, సౌదీ అరేబియా కరోనా లాక్డౌన్ నుంచి చాలా వెసులుబాట్లు కలిపిస్తూ వస్తోంది. అయితే, ఖచ్చితంగా ప్రికాషన్స్ని ప్రతి ఒక్కరూ పాటించాల్సి వుంటుంది.
తాజా వార్తలు
- ఒమన్లో విషాదం.. ఇంటి బావిలో పడి చిన్నారి మృతి..!!
- భారతీయులకు సౌదీ ‘వీసా ప్యాకేజీ’.. 48 గంటల్లో ఈ-టూరిస్ట్ వీసా..!!
- బహ్రెయిన్లో ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం.. కీలక ఆదేశాలు జారీ..!!
- కువైట్లో రెసిడెన్సీ నిబంధనల ఉల్లంఘన.. కొత్త కేసుల్లో పెరుగుదల..!!
- ఖతార్లో ట్రాఫిక్ జరిమానాలు ఏడాది దాటితే ప్రాసిక్యూషన్ కు రిఫర్..!!
- యూఏఈ-భారత్ విమాన టికెట్ల ధరలు.. 30% వరకు తగ్గింపు..!!
- సీఎం చంద్రబాబు కేబినెట్ భేటీకి డుమ్మా కొట్టిన మంత్రులు
- చరిత్రలో తొలిసారి.. భారత్లో ‘బిగ్ బాష్ లీగ్’ మ్యాచ్..
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ







