జెడ్డాలో సోషల్ డిస్టెన్సింగ్ పట్ల నిర్లక్ష్యం
- October 01, 2020
సౌదీ పోలీస్, పలువురు కార్మికులపై హెల్త్ వయొలేషన్స్ నేపథ్యంలో కేసులు నమోదు చేశారు. పోర్ట్ సిటీ జెడ్డాలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఫేస్ మాస్క్లు ధరించకపోవడం, సోషల్ డిస్టెన్సింగ్ పాటించకపోవడం వంటి ఉల్లంఘనలకు సంబంధించి వీరిని కేసులు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. పోలీస్ ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించడం జరుగుతోందనీ, జెడ్డాలోని పలు మార్కెట్ ప్లేస్లలో తనిఖీలు జరుగుతున్నాయని అధికారులు పేర్కొన్నారు. కాగా, సౌదీ అరేబియా కరోనా లాక్డౌన్ నుంచి చాలా వెసులుబాట్లు కలిపిస్తూ వస్తోంది. అయితే, ఖచ్చితంగా ప్రికాషన్స్ని ప్రతి ఒక్కరూ పాటించాల్సి వుంటుంది.
తాజా వార్తలు
- ఫ్రాన్స్లో సౌదీ మద్దతుతో అతిపెద్ద థీమ్ పార్క్ ప్రాజెక్ట్..6 బిలియన్ యూరోల పెట్టుబడి..!!
- ఒమన్లో బెగ్గింగ్.. ఏడాది జైలు, OMR 100 ఫైన్..!!
- ప్రభుత్వ పాఠశాలల్లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- కువైట్లో భారీ తనిఖీలు.. 67 కేసులు నమోదు..!!
- షార్జాలో విషాదం.. మూడో అంతస్తు నుంచి పడి 7 ఏళ్ల భారతీయ బాలిక మృతి..!!
- దుబాయ్లో 2026-27 విద్యా సంవత్సరానికి భద్రతా చర్యలు ముమ్మరం..!!
- మతపరమైన విభేదాలు రెచ్చగొట్టే వీడియో కేసు.. నిందితుడి అరెస్ట్కు ఆదేశాలు..!!
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన







