ఆయన గౌరవార్ధం ఆ రోజు భారత్ అంతటా సంతాప దినంగా ప్రకటన
- October 01, 2020
ఢిల్లీ: కువైట్ పాలకుడు (దివంగత) షేక్ సబా అల్-అహ్మద్ అల్-జాబెర్ అల్-సాబా సెప్టెంబర్ 29, 2020 న కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆయన మృతిపట్ల గౌరవ చిహ్నంగా, భారతదేశం అంతటా ఒక రోజు, అనగా, అక్టోబర్ 4, 2020 న రాష్ట్ర సంతాపం ప్రకటించింది భారత ప్రభుత్వం. ఈ సందర్భంగా భారతదేశం అంతటా జాతీయ జెండా సగం మాస్ట్ ఎగురుతుంది. మరియు ఆ రోజు ఎటువంటి అధికారిక వినోదం కార్యక్రమాలు ఉండబోవని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
తాజా వార్తలు
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్లాల్ స్పందన
- భారత్-పాక్ మ్యాచ్ ఎక్కడ చూడొచ్చంటే?
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!