ఆయన గౌరవార్ధం ఆ రోజు భారత్ అంతటా సంతాప దినంగా ప్రకటన
- October 01, 2020
ఢిల్లీ: కువైట్ పాలకుడు (దివంగత) షేక్ సబా అల్-అహ్మద్ అల్-జాబెర్ అల్-సాబా సెప్టెంబర్ 29, 2020 న కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆయన మృతిపట్ల గౌరవ చిహ్నంగా, భారతదేశం అంతటా ఒక రోజు, అనగా, అక్టోబర్ 4, 2020 న రాష్ట్ర సంతాపం ప్రకటించింది భారత ప్రభుత్వం. ఈ సందర్భంగా భారతదేశం అంతటా జాతీయ జెండా సగం మాస్ట్ ఎగురుతుంది. మరియు ఆ రోజు ఎటువంటి అధికారిక వినోదం కార్యక్రమాలు ఉండబోవని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
తాజా వార్తలు
- ఫ్రాన్స్లో సౌదీ మద్దతుతో అతిపెద్ద థీమ్ పార్క్ ప్రాజెక్ట్..6 బిలియన్ యూరోల పెట్టుబడి..!!
- ఒమన్లో బెగ్గింగ్.. ఏడాది జైలు, OMR 100 ఫైన్..!!
- ప్రభుత్వ పాఠశాలల్లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- కువైట్లో భారీ తనిఖీలు.. 67 కేసులు నమోదు..!!
- షార్జాలో విషాదం.. మూడో అంతస్తు నుంచి పడి 7 ఏళ్ల భారతీయ బాలిక మృతి..!!
- దుబాయ్లో 2026-27 విద్యా సంవత్సరానికి భద్రతా చర్యలు ముమ్మరం..!!
- మతపరమైన విభేదాలు రెచ్చగొట్టే వీడియో కేసు.. నిందితుడి అరెస్ట్కు ఆదేశాలు..!!
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన







