ఫ్రాడ్ కేసులో ఐదుగురి అరెస్ట్
- October 01, 2020
మస్కట్: ఐదుగురు వలసదారుల్ని మస్కట్ గవర్నరేట్ పరిధిలో అరెస్ట్ చేయడం జరిగింది. బ్యాంక్ కస్టమర్లపై ఎలక్ట్రానిక్ ఫ్రాడ్కి నిందితులు పాల్పడినట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ మేరకు రాయల్ ఒమన్ పోలీస్ ఓ ప్రకటన విడుదల చేసింది. టెక్స్ట్ మెసేజ్లను పంపి, బ్యాంకు వినియోగదారుల్ని నిందితులు మోసం చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని అధికారులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్లాల్ స్పందన
- భారత్-పాక్ మ్యాచ్ ఎక్కడ చూడొచ్చంటే?
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!
- యూఏఈ ఎతిహాద్ ఫ్లైట్స్ చెక్-ఇన్ ఆలస్యం..!!
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..